Teen Daughter Kills Father | నిత్యం తాగి వచ్చి తల్లిని కొడుతున్న తండ్రిని మైనర్ కుమార్తె కడతేర్చింది. గొడ్డలితో నరికి చంపింది. తండ్రిని ఎవరో హత్యచేసినట్లు పోలీసులకు చెప్పింది. అయితే కూతురే తండ్రిని చంపినట్లు దర్యాప్తు�
ఛత్తీస్గఢ్-తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు చనిపోయినట్టు బస్తర్ ఐటీ సుందర్రాజ్ ధ్రువీక
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో గురువారం మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 14 మంది మావోయిస్టులు లొంగుపోయారు.
తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్యంలో యుద్ధమేఘాలు అలముకున్నాయి. వేల సంఖ్యలో భద్రత దళాలు కరిగుట్టలను చుట్టుముట్టాయి. ఈ ఆపరేషన్లో వాయుసేన వేగాన్ని పెంచింది.. ఆపరేషన్ ‘కగార్’ (Operation Kagar) పోరు తుది దశకు చే�
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్నది. బీజాపూర్ జిల్లా ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్�
Workers Given Electric Shock | ఐస్క్రీమ్ ఫ్యాక్టరీలో పని చేసే ఇద్దరు కార్మికులను యజమాని, అతడి అనుచరుడు కలిసి చిత్రహింసలకు గురిచేశారు. దొంగతనం ఆరోపణలపై విద్యుత్ షాక్లు ఇచ్చారు. చేతి వేళ్ల గోళ్లు పీకడంతోపాటు వారిని కొట్ట�
man kills mother over Rs.200 | పెంపుడు కుక్కను కొనేందుకు ఒక వ్యక్తి తల్లిని రూ.200లు అడిగాడు. ఆమె నిరాకరించడంతో స్తుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతడి భార్య కూడా తీవ్రంగా గాయపడింది.
Chhattisgarh | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుక్మా జిల్లాలో దాదాపు 22 మంది మావోయిస్టులు (Maoists) ఇవాళ భద్రతా దళాల ముందు (security forces) లొంగిపోయారు.
Naxalites Arrested: చత్తీస్ఘడ్లో ఇవాళ 22 మంది నక్సలైట్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లాలో మూడు చోట్ల నుంచి ఆ సామాగ్రిని సీజ్ చేశారు.
భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు నేతలు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో చోటు చేసుకుంది. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం మీడియాక
Chhattisgarh | ఛత్తీస్గడ్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. కొండగావ్-నారాయణపూర్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టుల�
Dantewada Encounter | ఛత్తీస్గఢ్ బిజాపూర్ జిల్లాలో ఇంద్రావతి అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టులను భద్రతా దళాలు ముట్టుబెట్టాయి. భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్లో శనివారం ఉదయం ముగ్గురు మావోలు చనిపోయారని.. సంఘటనా స్థ
Amit Shah | 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని (Naxalism) మోదీ ప్రభుత్వం (Modi government) పూర్తిగా నిర్మూలిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు.