Encounter | ఛత్తీస్గఢ్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని మాద్ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్�
Shah Rukh Khan | బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan)కు ఇటీవలే బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఘటనపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు తాజాగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపులకు పాల్పడింది న్యాయవాది
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు జ వాన్లపై మెరుపుదాడి చేసి, వారి ఆయుధాలను తస్కరించారు. ఈ ఘటన ఆదివారం జగర్గుండా మార్కెట్లో చోటుచేసుకున్నది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జగర్గుండా మార్కెట్ల�
Road Accident | ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బలరాంపూర్ జిల్లాలో అదుపు తప్పి కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్న�
ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్ స్ఫూర్తితో దాన్ని పోలిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వెదురు టవర్ను ఛత్తీస్గఢ్లో నిర్మించారు. 140 అడుగుల ఎత్తు కలిగిన ఈ నిర్మాణం రాయ్పూర్కు 70 కిలోమీటర్ల దూరంలోని కతియా గ్రామ�
రాడార్ ప్రాజెక్టు వల్ల ఉనికి కోల్పోనున్న దామగుండం అడవిని కాపాడుకునేందుకు తెలంగాణలో సాగుతున్న ఆందోళన తరహాలో ఛత్తీస్గఢ్లో మరో ఆందోళన మొదలైంది. మైనింగ్ కోసం హస్దేవ్ అటవీ ప్రాంతంలో చెట్లను నరికేయడ�
IED Blast | ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మద్లోని మొహందిలో నక్సల్స్ మందుపాతరకు పాల్పడ్డారు. ఈ పేలుడులో నలుగురు ఐటీబీపీ జవాన్లు గాయపడ్డారు. ఇందులో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు.
వరుస ఎన్కౌంటర్లతో భారీగా క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత సుజాతను (Maoist Sujatha) పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెంలోని దవాఖానలో చికిత్స కోసం వెళ్తుండగా ఛత్త�
Ghost Obstruction | బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పనులను దెయ్యాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వాటి నివారణకు నిమ్మకాయలు కొయ్యాలని అన్నారు. ఎంపీ వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలోని మూఢనమ్మకాల�
ఛత్తీస్గఢ్లో విస్తుపోయే బ్యాంకింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. నేరగాళ్లు ఏకంగా ఓ నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ను ఏర్పాటుచేసి, ప్రజలను నిండా ముంచారు. నకిలీ నియామకాలు, శిక్షణ కార్యక్రమాలతో నిరుద్యోగ యువతను సైత�
Fake SBI Branch | మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేరుతో నకిలీ బ్రాంచ్ను తెరిచారు. కొందరు వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగులుగా నియమించారు. ఆ బ్రాంచ్లో బ్య
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో పోలీసులు ఆదివారం ఓ నక్సల్ డంప్ నుంచి టెలివిజన్ సెట్ను స్వాధీనం చేసుకున్నారు. బస్తర్ రేంజ్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ సుందర్ రాజ్ మాట్లాడుతూ, దంతేష్ పురం సమీ
Encounter | ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో సోమవారం భద్రతా సిబ్బంది, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మహిళా మావోయిస్ట్ సహా ముగ్గురు హతమయ్యారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.