బీసీల సమగ్ర సామాజిక అభివృద్ధికి, మండల్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రువుల సబ్సిడీకి మంగళం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు కనిపిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది ఎరువులపై ఇచ్చే సబ్సిడీ నిధుల్లో కేంద్రం 22.25 శాతం కోత విధించింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో రాష్ట్రంలోని రైతు కుటుంబాల్లో ఆర్థిక స్థోమత భారీగా పెరిగిందని ఐఐఎం అహ్మదాబాద్ పరిశోధనలో వెల్లడైంది.
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించేందుకు ఓ చట్టాన్ని తెచ్చే ఉద్దేశం ఉందా? లేదా ? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నాయకుడు నామా నాగేశ్వరావు కేంద్రాన్ని ప్రశ్నించారు.
పాన్ కార్డు -ఆధార్ లింక్ చేసుకునేందుకు గడువును మూడు నెలల పాటు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 31తో ముగియాల్సిన తుది గడువును జూన్ 30 వరకు పొడిగించింది.
ఏపీ పునర్విభజన చట్టం షెడ్యూల్ 11లో పొందుపరచని పలు ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తూ ఇచ్చిన రివర్ బోర్డుల గె జిట్ను రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు �
విద్యుత్తు వినియోగం అధికంగా ఉండే సమయం (పీక్ టైమ్)లో చార్జీలను 20% పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం ముమ్మాటికీ ఆర్థిక ద్రోహానికి పాల్పడటమేనని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి ఆగ్రహం వ
సీఎం కేసీఆర్ దార్శనికతతోనే గ్రామాల్లో త్వరితగతిన అభివృద్ధి సాధ్యమైందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ జాతీయ పంచాయతీ పురస్కారాలకు ఎంపికైన ఉమ్మడి జిల్లా పం
విద్యుత్తు వినియోగదారులపై కేంద్రం మరో పిడుగు వేసింది. పీక్ డిమాండ్ పేరుతో అదనపు చార్జీల వడ్డనకు సిద్ధమైంది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ (రైట్ ఆఫ్ కన్జ్యూమర్) సవరణ రూల్స్ మూసాయిదాను ఇటీవల అన్ని రాష్ర్టాలక
కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశంలోని 90 శాతం సంపద కొద్ది మంది కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉందని, ప్రధాని మోదీ పేదలపై భారాలు మోపుతూ దోచుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
టీబీ రహిత రాష్ట్రం వైపు తెలంగాణ వేగంగా అడుగులు వేస్తున్నది. 2025 నాటికి పూర్తిస్థాయి నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. నియంత్రణ కార్యక్రమాల అమలులో ఉత్తమ పనితీ�
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. కర్నూలుకు తరలించాలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని
మీరు నిన్న రాజ్భవన్లో జరిపిన ఉగాది ఉత్సవాల్లో తెలంగాణ యువతకు దక్కాల్సిన అవకాశాల గురించి ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని యువతకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని దాటుక�
తెలంగాణ ఆడబిడ్డ, భారత జాగృతి అధినేత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్కను బీజేపీ టార్గెట్ చేసింది. ఉద్యమ నాయకుడు, పరిపాలనదక్షత కలిగిన కేసీఆర్ను ఢీకొనే సత్తాలేకే కేంద్రం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్చరికలు చేసింది. ఏ విధమైన సమ్మెలో పాల్గొనవద్దని, ఆందోళనలు చేయవద్దని ఆదేశించింది. అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరికలు చేసింది.