జాతీయ పింఛన్ విధానం(ఎన్పీఎస్) ప్రకటన వచ్చిన 2003 డిసెంబరు 22వ తేదీ కంటే ముందు విడుదలైన నియామక ప్రకటనల ద్వారా నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానానికి(ఓపీఎస్) అర్హత లభించింది.
కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యులపై మోయలేని భారాన్ని మోపింది. మరో సారి గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నెలకు రూ. 2.25 కోట్ల అదనపు భారం పడుతుంది.
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. శుక్రవారం నార్నూర్లోని గాంధీచౌరస్తాలో కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు స
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచే విధంగా ప్రవర్తిస్తుందని మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్రావుయాదవ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రమేశ్బాబు, బీఆర్ఎస్ ముస�
పేదలపై కేంద్ర ప్ర భుత్వం మరోసారి గుది‘బండ’ మో పింది. గ్యాస్ సిలిండర్ ధరలను మరోసా రి పెంచుతూ పెట్రోలియం సంస్థలు ని ర్ణయం తీసుకున్నాయి. వంట గ్యాస్ సిలిండర్పై రూ. 50, వాణిజ్య సిలిండర్ పై రూ.350.50 వరకు ఆర్థిక భ
కేంద్రంలోని బీజేపీ వంట గ్యాస్ ధరలు పెంచడంపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ పేదల వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు. మళ్లీ గ్యాస్ ధరలు ప
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బహుళ రాష్ట్ర సహకార సంఘాల బిల్లు -2022 ప్రాథమిక సహకార సంఘాల నమూనా నియమ నిబంధనలు వ్యవసాయ రంగాన్ని, సహకార సంఘాలను కార్పొరేట్ శక్తులను అప్పజేప్పే విధంగా ఉన్నాయని పలువురు వక్తలు అ�
దేశంలోనే అతి తక్కువ వయస్సున్న తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో రారాజుగా ఏలుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా.. సొంతకాళ్లపై నిలుస్తూ ఆర్థికంగా ప్రబల శక్తిగా ఎదుగుతున్నది.
VISP | కర్ణాటకలో 105 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ( Visvesvaraya Iron and Steel Plant - విస్ప్)ను మూసివేసి కేంద్రప్రభుత్వం వందలమంది కార్మికులను రోడ్డున పడేసింది.
కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలకు ఉపాధి హామీ పథకం బలైపోతున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉపాధి హామీ కూలీలకు ఆధార్ ఆధారిత వేతనాల చెల్లింపును తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇటీవల జారీచేసిన �
అవినీతి కేసుల దర్యాప్తులో రిటైర్డ్ ఉద్యోగులకు భాగస్వామ్యం కల్పించవద్దని గతంలో జారీ చేసిన నిషేధ ఆదేశాలను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఉపసంహరించుకున్నది.
మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గోద్రా ఘటన అంశాలపై డాక్యుమెంటరీని విడుదల చేసిన బీబీసీ భారత కార్యాలయాలపై ఐటీ సోదాలు చేయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.