ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. కర్నూలుకు తరలించాలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని
మీరు నిన్న రాజ్భవన్లో జరిపిన ఉగాది ఉత్సవాల్లో తెలంగాణ యువతకు దక్కాల్సిన అవకాశాల గురించి ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని యువతకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని దాటుక�
తెలంగాణ ఆడబిడ్డ, భారత జాగృతి అధినేత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్కను బీజేపీ టార్గెట్ చేసింది. ఉద్యమ నాయకుడు, పరిపాలనదక్షత కలిగిన కేసీఆర్ను ఢీకొనే సత్తాలేకే కేంద్రం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్చరికలు చేసింది. ఏ విధమైన సమ్మెలో పాల్గొనవద్దని, ఆందోళనలు చేయవద్దని ఆదేశించింది. అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరికలు చేసింది.
IDBI | ఐడీబీఐ బ్యాంక్ విక్రయ ప్రక్రియ కొనసాగుతున్నదని కేంద్ర ప్రభు త్వం స్పష్టంచేసింది. ఈ బ్యాంక్ డిజిన్వెస్ట్మెంట్ వాయిదా పడిందంటూ మీడియా కథనాల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ అస
ఉపాధిహామీ పథకానికి మంగళం పెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. కొన్ని సంవత్సరాలుగా ఉపాధిహామీకి బడ్జెట్లో నిధుల కోత పెడుతున్న కేంద్రం తాజాగా పనిదినాల మంజూరీలోనూ గణనీయంగా కోత పెట్టింది.
జమిలి ఎన్నికల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం మరోసారి సమర్థించింది. లోక్సభ, రాష్ర్టాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజాధనం ఆదా అవుతుందని పేర్కొన్నది.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తుందనడానికి అధికారిక లెక్కలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ సగటు పనిదినాలు గణనీయంగా తగ్గాయి.
తెలంగాణ ఆచరించిన దానిని దేశం అనుసరిస్తున్నదని మరోసారి రుజువైంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు రెండున్నరేండ్ల క్రితమే తెలంగాణ ప్రారంభించిన ‘సీడ్ ట్రేసబిలిటీ సిస్టమ్'ను త్వరలో దేశవ్యాప్త�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రిజర్వుబ్యాంక్ మరోసారి గోల్డ్ బాండ్లను జారీ చేసింది. ఈ నెల 6 నుంచి 10 వరకు విక్రయించనున్న గ్రాము గోల్డ్ బాండ్ ధరను రూ.5,611గా నిర్ణయించింది.
విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఓబీసీలకు కేంద్రప్రభుత్వం క్రీమిలేయర్తో తీరని అ న్యాయం చేస్తున్నదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు.