సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్లో ఎనిమిది బోగీలు బదులుగా పదహారు బోగీలతో బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించారు. ఈ రెండు రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రయ
దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్గా కేంద్ర ప్రభుత్వం ఊదరగొట్టి, మదుపరులను ముగ్గులోకి దించిన షేరు ఏడాదిలో నిండా ముంచేసింది. కేవలం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు కేంద్రం హడావుడిగా వాట
వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిం ది. పంట ఏదైనా సరే... సాగులో మేటి అనిపించుకుంటున్నది. వరి, పత్తి, మి ర్చి వంటి పలు ప్రధాన పంటల సా గులో, ఉత్పత్తిలో తెలంగాణ తన సత్తా చాటుతున్నది. ఈ విషయాన్ని స్వ య
సంతాన సామర్థ్యం లేని దంపతులు సరోగసీ పద్ధతిని వినియోగించుకోకుండా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం విచారించింది.
క్లీన్ ఎనర్జీపై దృష్టి సారించేందుకుగానూ 2027 నాటికి దేశంలో డీజిల్తో నడిచే ఫోర్ వీలర్ వాహనాలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి చమురు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎనర్జీ ట్రాన్సిషన్ అడ్వైజరీ కమిటీ స�
చిన్న ప్రాంతాలతోనే పటిష్ఠమైన అభివృద్ధి: వికేంద్రీకరణ ద్వారానే పరిపాలన సులభమవుతుందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విభజించారు.
ఏడాదిలో కనీసం 100 రోజుల పాటు ఉపాధి కల్పించాలి.. వలసలను నివారించాలి.. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని పారదోలాలి..’ అన్న సంకల్పంతో 2005లో నాటి ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట�
లెక్కలు రాని ఏబ్రాసి ఏడెక్కం ఎంతరా అంటే ఏడ్చినంత అన్నాడట! అలానే ఉన్నది ‘అంధజ్యోతి’ తీరు . ఔటర్ రింగురోడ్డుపై ఆదివారం అది ప్రచురించిన కథనం అంతకంటే అధ్వానంగా ఉంది.
యాసంగి వరి సాగులో మరో ముఖ్యమైన సమస్య నూక శాతం. రైతులు మే నెలలో వరి కోతలు చేయడంతో ధాన్యం విరిగి నూకలు అవుతున్నాయి. నూక శాతాన్ని తగ్గించేందుకు ఆ ధాన్యాన్ని బాయిల్డ్ చేయాల్సి వస్తున్నది.
తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగుతూనే ఉన్నది. అకాల వర్షాలతో రైతులు తల్లడిల్లుతుంటే కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వర్షాలు కురిసినప్ప�
రాష్ట్రాలపై నెపం నెట్టకుండా చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వమే తన బాధ్యతగా తక్షణమే పంటలకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ నూతన చైర్మన్గా సిద్ధార్థ మొహంతిని కేంద్ర ప్రభు త్వం నియమించింది. గత నెలలో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబీ) ఎల్ఐసీ చైర్మన్గా సిద్ధార్�