ఒక వ్యాపార సంస్థపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. నిజాన్ని చూపించే ప్రయత్నం చేసిన బీబీసీపై దర్యాప్తు సంస్థలను ఎందుకు ఉసిగొల్పిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప�
ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రభుత్వ వార్తా ప్రసార సంస్థ. అత్యధికమంది శాశ్వత ఉద్యోగులు కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద మీడియా సంస్థ. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ ఉనికి. వార్తా ప్రసారానికి ముందు ఎనిమి�
జమ్ముకశ్మీర్లో రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 500 పీపీఎం నాణ్యత ఉన్న 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్టు కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
ప్రధాని మోదీ చాయ్ లెక్కనే దేశాన్నీ అమ్మేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. దేశంలోని పబ్లిక్ ప్రాపర్టీ మొత్తాన్నీ దశలవారీగా దోస్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఇచ్చే గౌరవ వేతనం మూడింతలైంది. ఇప్పటి వరకు ఇస్తున్న రూ.1000కి అదనంగా రూ.2 వేలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పత్తి కొనుగోలు నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నదా? కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను మూసివేయనున్నదా? అందుకే బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లో కోత పెడుతున్నదా? అంటే అవుననే సమాధానాలు
ఎనిమిదిన్నరేండ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు ఈ బడ్జెట్లో. గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూమంత్రమే. విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు �
ఈ ఏడాది మేలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకకు కేంద్రం నిధుల వరద పారించింది. ఆ రాష్ట్రంలో చేపడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్ల భారీ సాయాన్ని అందించనున్నట్టు కేంద్ర బడ్జెట్లో వెల్లడించింద�
తొమ్మిదేండ్లుగా ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం మరోమారు అదే పంథాను ఎంచుకుంది. మోదీ సర్కారు బుధవారం ప్రవేశ పెట్టిన చివరి, పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రజలను తీవ్ర నిరాశ పర్చింది.
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ఎలా ఉండనున్నది?
దేశ సర్వముఖాభివృద్ధి కోసం 1950లో ‘పంచ’వర్ష ప్రణాళికలను తీసుకొచ్చారు. కానీ జాతి సంపదను కార్పొరేట్లకు, తన అనుయాయులకు దోచి పెట్టేందుకు నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘పంచే’వర్ష ప్రణాళికకు పరోక్షంగా శ్రీ
గిరిజనుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యం కావాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ ధర్మానాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం పిలుపునిచ్చారు.