కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అవార్డులు ఇచ్చి అభినందిస్తూనే మరో వైపు నిధులు తగ్గించి నీరుగారుస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిష న్ భగీరథ శాఖ ఎర్రబెల్లి దయాకర్రా వు అన్నారు. తొర్రూరు మ�
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి పబ్లిక్ సెక్టార్ యూనిట్ల (పీఎస్యూ) ప్రైవేటీకరణ పరంపర కొనసాగుతున్నదని, చివరికి రక్షణ రంగ సంస్థకూ ప్రైవేటీకరణ గండం తప్పడం లేదని రాష్ట్ర ప్రణాళిక�
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా అపూర్వ ఆదరణ వస్తున్నదని, రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా సమన్వయకర్త బోడెకుంట్ల వెంకటే�
Sanjay Raut | వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాను దేశానికి రప్పించడం బీజేపీ సర్కారుకు చేతకావడంలేదని, అలాంటి వాళ్లు విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న నల్లధనాన్ని ఎలా తిరిగి �
దేశంలో రాజ్యాంగబద్ధ ఉన్నత పదవుల్లో ఉన్న వారు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో రాజకీయ పావులుగా మారి పనిచేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
పత్తికూలీలకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా మారింది. పత్తిసాగు చేస్తున్న దేశంలోని ప్రధాన రాష్ర్టాల్లో తెలంగాణలోనే అధిక కూలిరేట్లు లభిస్తున్నాయి. ఇక్కడ గంటకు రూ.98.36 కూలి లభిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) షాక్ ఇచ్చింది. పలు అనుమానాలు, అభ్యంతరాల మధ్య అండమాన్ నికోబార్ దీవుల్లో కేంద్రం రూ.72 వేల కోట్లతో చేపట్టదలచుకొన్న భారీ ప్రాజెక్టుపై స్టే విధి�
జైళ్లపై భారం తగ్గించడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నట్టు జరిమానా లేదా బెయిల్ సొమ్ము చెల్లించలేని పేద ఖైదీలకు ఆర్థిక సాయం అందించనుంది.
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు ఉల్లంఘించిందన్న ఆరోపణలపై ప్రముఖ ఎన్జీవో సంస్థ ఆక్స్ఫామ్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
సహజవాయు ఇంధన ధరలను నిర్ణయించటంలో కేంద్రం కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది. సహజవాయు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేస్తున్న ఇంధనం ధరల్ని ఇక నుంచి ముడిచమురు ధరలతో అనుసంధానం చేసింది.