విభజన హామీలను అ మలు చేయకుండానే చేశామని కేం ద్రం పేర్కొనటాన్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్రం ఇంకెతకాలం తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలు చెప్త
Telangana | చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం బీవైడీని రాష్ర్టానికి రాకుండా అడ్డుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వం భద్రతాపరమైన కారణాలను బూచిగా చూపినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Income Tax | కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయ పన్ను (ఐటీ) శ్లాబు విధానాల్లో భారీ మార్పులు చేయకపోయినప్పటికీ, కొత్త-పాత పన్ను విధానాలను తీసుకువచ్చింది. ఉద్యోగులు తమ అవసరాలు, ప్రయోజనాలకు తగ్గట్
పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ -2023 పోటీల్లో ముందంజల్లో ని
Cheetah | ‘మీ సమస్య ఏమిటి? వాతావరణమా లేక ఇంకేమైనా ఉందా? 20 చీతాల్లో 8 మృత్యువాత పడ్డాయి. వాటిని వివిధ వన్యప్రాణి సంరక్షణాలయాలకు ఎందుకు తరలించకూడదు?’ అంటూ సుప్రీంకోర్టు గురువారం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించి�
Manipur Violence | ‘మణిపూర్లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన తీవ్రంగా కలచివేసింది. ప్రజాస్వామ్య దేశంలో ఇది ఆమోదయోగ్యం కాదు. హింసకు పాల్పడేందుకు మహిళలను సాధనాలుగా వాడుకోవడం ఆమోదనీయం కాదు. మీకు కొంత సమయం ఇస
G20 Summit | దేశంలో ఎక్కడ ఏ చిన్న అలజడి జరిగినా చాలు ప్రభుత్వం ముందుగా ఇంటర్నెట్ను నిలిపివేస్తున్నది. ప్రపంచంలో ఇటువంటి విడ్డూరం మరెక్కడా లేదని జీ20 సమ్మిట్లో భారత్పై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినదానికీ కాని
GST Council | చేనేతపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దొంగదెబ్బను కొట్టింది. చేనేతపై జీఎస్టీని తొలగించాలని ఏడాదిన్నరగా డిమాండ్ చేస్తున్నా.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నా కనీసం పట్టించుకోని కేంద్ర సర్కారు గుజరా
ప్రధాని మోదీ ఇటీవల కాజీపేట శివారులో శంకుస్థాపన చేసిన రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా విస్తరించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార�
మణిపూర్ ప్రజల భద్రతకు తగిన చర్యలు తీసుకొని వారికి భరోసా కల్పించాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అల్లర్ల కారణంగా దెబ్బతిన్న గ్రామలు, ప్రార్థనాలయాల పునర్నిర్మాణాన�
ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇప్పటిదాకా జరిగిన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.4.75 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఇదే వ్యవధితో పోల్చితే 15.87 శాతం పెరిగాయి. కాగా, 2023-24లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్�
గత నాలుగు దశాబ్దాలుగా కేంద్రంతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు మందకొడిగా వ్యవహరిస్తున్నాయి. దేశంలో సరిపడా రవాణా సౌకర్యం లేక 2050 నాటికి పెరిగే పట్టణ జనాభా 50 శాతం దుర్భర పరిస్థితుల్లోకి వెళ్లే అవకాశం ఉన్నది.
భారతదేశంలో ప్రతి పేద, మధ్యతరగతి ప్రజలు లింగ భేదం లేకుండా తమ పాదాలను అన్ని కాలాల్లో రక్షించుకునేందుకు చెప్పులు ధరిస్తారు. పసిఫిక్ మహాసముద్రంలోని అగ్ని పర్వత ద్వీపాల మధ్యలో ‘హవాయిద్వీపం’ ఉన్నది.