GST Council | చేనేతపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దొంగదెబ్బను కొట్టింది. చేనేతపై జీఎస్టీని తొలగించాలని ఏడాదిన్నరగా డిమాండ్ చేస్తున్నా.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నా కనీసం పట్టించుకోని కేంద్ర సర్కారు గుజరా
ప్రధాని మోదీ ఇటీవల కాజీపేట శివారులో శంకుస్థాపన చేసిన రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా విస్తరించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార�
మణిపూర్ ప్రజల భద్రతకు తగిన చర్యలు తీసుకొని వారికి భరోసా కల్పించాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అల్లర్ల కారణంగా దెబ్బతిన్న గ్రామలు, ప్రార్థనాలయాల పునర్నిర్మాణాన�
ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇప్పటిదాకా జరిగిన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.4.75 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఇదే వ్యవధితో పోల్చితే 15.87 శాతం పెరిగాయి. కాగా, 2023-24లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్�
గత నాలుగు దశాబ్దాలుగా కేంద్రంతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు మందకొడిగా వ్యవహరిస్తున్నాయి. దేశంలో సరిపడా రవాణా సౌకర్యం లేక 2050 నాటికి పెరిగే పట్టణ జనాభా 50 శాతం దుర్భర పరిస్థితుల్లోకి వెళ్లే అవకాశం ఉన్నది.
భారతదేశంలో ప్రతి పేద, మధ్యతరగతి ప్రజలు లింగ భేదం లేకుండా తమ పాదాలను అన్ని కాలాల్లో రక్షించుకునేందుకు చెప్పులు ధరిస్తారు. పసిఫిక్ మహాసముద్రంలోని అగ్ని పర్వత ద్వీపాల మధ్యలో ‘హవాయిద్వీపం’ ఉన్నది.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ గప్పాలు కొట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఆ హామీని నిలబెట్టుకోవడం ఎప్పుడో మానేసింది. అది చాలదన్నట్టు.. ప్రకటించే ఆ కొద్ది ఉద్యోగాలకు కూడా సవాలక్ష నిబంధనలు పెడుతు�
గిరిజనులను ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) నుంచి మినహాయించేందుకు కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. సోమవారం యూసీసీపై నిర్వహించిన పార్లమెంటరీ ప్యానెల్ సమావేశంలో బీజేపీ ఎంపీ, ప్యానెల్ చైర్మన్ సుశీల్ �
రూ.20 కంటే తక్కువ ధర కలిగిన సిగరెట్ లైటర్ల దిగుమతులపై గురువారం కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘సిగరెట్ లైటర్లకు సంబంధించి ఉన్న దిగుమతి విధానాన్ని సవరించాం. ఈ క్రమంలోనే లైటర్ విలువ రూ.20 కంటే తక్కువగ
తెలంగాణ అనుసరిస్తున్న విత్తన పరీక్ష విధానంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుచేసిన టిస్టా విత్తన ల్యాబ్ అద్భుతంగా ఉన్నదని, ఇలాంటి ల్యాబ్ల ద్వారా రైతులకు నాణ్యమ�
‘స్టార్టప్ ఇండియా’కు కష్టాలు వచ్చిపడ్డాయి. వైవిధ్యమైన ఆలోచనలకు ప్రోత్సాహం కరువైంది. సొంతంగా తాము ఎదిగి, మరో పది మందికీ ఉపాధి కల్పించాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించినంత స్థాయిలో చేయూత లభిం
రాష్ర్టాలకు బియ్యం అమ్మేందుకు నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రైవేటు వ్యాపారులకు విక్రయించేందుకు మాత్రం రంగం సిద్ధం చేసింది. నిన్నమొన్నటి వరకు ఓపెన్ మార్కెట్ సేల్ స్కీం (ఓఎంఎస్)లో భాగంగా ఇటు ప్�
ప్రైవేట్ సంస్థలు ఇచ్చే అవార్డులు, నగదు పురస్కారాలకు దూరంగా ఉండాలని ఆలిండియా సర్వీస్ ఉద్యోగులకు (ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్) కేంద్రం సూచించింది.
రిటైల్ మార్కెట్లో బియ్యం, గోధుమ ధరల్ని, సరఫరాను నియంత్రించే ఉద్దేశంతో ఈ-వేలం ద్వారా ఆహార ధాన్యాల్ని అమ్ముతున్నామని కేంద్రం ప్రకటించింది. జూన్ 28న గోధుమ, జులై 5న బియ్యం వేలాన్ని ఎఫ్సీఐ (ఫుడ్ కార్పొరేషన్�