సైనికులకు శిక్షణ, యాంటీ-డ్రోన్ సొల్యూషన్స్ సేవలు అందించే హైదరాబాద్కు చెందిన జెన్ టెక్నాలజీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.202 కోట్ల విలువైన ఆర్డర్ పొందింది. పరిశోధన రంగంపై మా కమిట్మెంట్కు ఉన్న నిదర్శ�
రెజ్లర్ల పోరాటానికి కేంద్రం తలొగ్గింది. వారి డిమాండ్లను నెరవేర్చేందుకు బేషరతుగా అంగీకరించింది. బుధవారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లతో ఆరు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. రెజ్లర్
Parliament | స్వాతంత్య్రానికి ముందు, అనంతరం ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది పా త పార్లమెంటు భవనం. భారత ప్రజాస్వా మ్య స్ఫూర్తికి చిహ్నంగా నిలిచిందీ భవనం.
దేశవ్యాప్తంగా బీజేపీని ఎదగకుండా అడ్డుకోవడమే వామపక్షాల లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర
Vande Bharat | రాష్ర్టానికి మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి స్టేషన్ల మధ్య జోరుగా నడుస్తున్న వం�
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడ్డ పెండింగ్ బకాయిలు రూ.10,461 కోట్లు ఆంధ్రపదేశ్కు చెల్లించనున్నామని కేంద్రం ప్రకటించింది! ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా ఆ రాష్ట్ర రెవెన్యూలోటును భర్తీ చేయాలని ‘ఏపీ పునర్వ్య�
Mamta Banerjee | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. పని చేసేందుకు కేంద్ర యంత్రాంగం అనుమతించడం లేదని ఆరోపించారు. స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ విచారణ కోసం కోల్కతా సీబీ
మళ్లీ అదే నిర్ణయం.. ఈసారి రూ.2వేల నోటుకు ఎసరొచ్చింది. ‘క్లీన్ నోట్ పాలసీ’ పేరుతో చలామణిలో ప్రస్తుతమున్న పెద్ద నోటుకు భారతీయ రిజర్వు బ్యాంక్ బైబై చెప్పేసింది.
కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్ ఇవ్వాలని రిజర్వ్బ్యాంక్ నిర్ణయించింది. 2022-23 సంవత్సరానికి రూ.87,416 కోట్ల డివిడెండ్ చెల్లించాలన్న ప్రతిపాదనను శుక్రవారం గవర్నర్ శక్తికాంత్దాస్ నేతృత్వంలో ముంబైల�
‘ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని’ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘంటాపథంగా చెప్పినమాట అక్షరాల నిజం. ఆ దిశగానే అంకుర సంస్థలకు అనుకూల వాతావరణం నెలకొల్పడానికి ప్రభు
సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్లో ఎనిమిది బోగీలు బదులుగా పదహారు బోగీలతో బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించారు. ఈ రెండు రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రయ
దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్గా కేంద్ర ప్రభుత్వం ఊదరగొట్టి, మదుపరులను ముగ్గులోకి దించిన షేరు ఏడాదిలో నిండా ముంచేసింది. కేవలం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు కేంద్రం హడావుడిగా వాట
వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిం ది. పంట ఏదైనా సరే... సాగులో మేటి అనిపించుకుంటున్నది. వరి, పత్తి, మి ర్చి వంటి పలు ప్రధాన పంటల సా గులో, ఉత్పత్తిలో తెలంగాణ తన సత్తా చాటుతున్నది. ఈ విషయాన్ని స్వ య
సంతాన సామర్థ్యం లేని దంపతులు సరోగసీ పద్ధతిని వినియోగించుకోకుండా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం విచారించింది.
క్లీన్ ఎనర్జీపై దృష్టి సారించేందుకుగానూ 2027 నాటికి దేశంలో డీజిల్తో నడిచే ఫోర్ వీలర్ వాహనాలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి చమురు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎనర్జీ ట్రాన్సిషన్ అడ్వైజరీ కమిటీ స�