చిన్న ప్రాంతాలతోనే పటిష్ఠమైన అభివృద్ధి: వికేంద్రీకరణ ద్వారానే పరిపాలన సులభమవుతుందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విభజించారు.
ఏడాదిలో కనీసం 100 రోజుల పాటు ఉపాధి కల్పించాలి.. వలసలను నివారించాలి.. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని పారదోలాలి..’ అన్న సంకల్పంతో 2005లో నాటి ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట�
లెక్కలు రాని ఏబ్రాసి ఏడెక్కం ఎంతరా అంటే ఏడ్చినంత అన్నాడట! అలానే ఉన్నది ‘అంధజ్యోతి’ తీరు . ఔటర్ రింగురోడ్డుపై ఆదివారం అది ప్రచురించిన కథనం అంతకంటే అధ్వానంగా ఉంది.
యాసంగి వరి సాగులో మరో ముఖ్యమైన సమస్య నూక శాతం. రైతులు మే నెలలో వరి కోతలు చేయడంతో ధాన్యం విరిగి నూకలు అవుతున్నాయి. నూక శాతాన్ని తగ్గించేందుకు ఆ ధాన్యాన్ని బాయిల్డ్ చేయాల్సి వస్తున్నది.
తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగుతూనే ఉన్నది. అకాల వర్షాలతో రైతులు తల్లడిల్లుతుంటే కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వర్షాలు కురిసినప్ప�
రాష్ట్రాలపై నెపం నెట్టకుండా చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వమే తన బాధ్యతగా తక్షణమే పంటలకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ నూతన చైర్మన్గా సిద్ధార్థ మొహంతిని కేంద్ర ప్రభు త్వం నియమించింది. గత నెలలో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబీ) ఎల్ఐసీ చైర్మన్గా సిద్ధార్�
విద్యుత్తు చార్జీల భారాన్ని దొడ్డిదారిన వినియోగదారులపై మోపేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఎత్తు వేసింది. సగటు కొనుగోలు ధరకు, విద్యుత్తు ఏటీ అండ్ సీకి మధ్య ఉన్న తేడాతో వచ్చే నష్టాలను వినియోగదారుడు కూడా భరి�
సూడాన్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ ప్రారంభించింది. ఇందుకుగానూ పోర్ట్ సుడాన్ వద్ద ఐఎన్ఎస్ సుమెధా నౌకను, ఎయిర్ఫోర్స్కు చెందిన సీ-130జే విమ�
ప్రధాని నరేంద్ర మోదీ మిత్రుడు గౌతమ్ అదానీ దొంగ పనులు, దేశాన్ని ముంచిన వ్యవహారాలు తవ్విన కొద్దీ అత్యంత భయంకరంగా బయట పడుతున్నాయి! ఇప్పుడు ఆయన సోదరుడు వినోద్ అదానీ వియ్యంకుడు జతిన్ మెహతా వ్యవహారం బయటకు �
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అవార్డులు ఇచ్చి అభినందిస్తూనే మరో వైపు నిధులు తగ్గించి నీరుగారుస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిష న్ భగీరథ శాఖ ఎర్రబెల్లి దయాకర్రా వు అన్నారు. తొర్రూరు మ�
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి పబ్లిక్ సెక్టార్ యూనిట్ల (పీఎస్యూ) ప్రైవేటీకరణ పరంపర కొనసాగుతున్నదని, చివరికి రక్షణ రంగ సంస్థకూ ప్రైవేటీకరణ గండం తప్పడం లేదని రాష్ట్ర ప్రణాళిక�