రాష్ర్టాలకు బియ్యం అమ్మేందుకు నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రైవేటు వ్యాపారులకు విక్రయించేందుకు మాత్రం రంగం సిద్ధం చేసింది. నిన్నమొన్నటి వరకు ఓపెన్ మార్కెట్ సేల్ స్కీం (ఓఎంఎస్)లో భాగంగా ఇటు ప్�
ప్రైవేట్ సంస్థలు ఇచ్చే అవార్డులు, నగదు పురస్కారాలకు దూరంగా ఉండాలని ఆలిండియా సర్వీస్ ఉద్యోగులకు (ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్) కేంద్రం సూచించింది.
రిటైల్ మార్కెట్లో బియ్యం, గోధుమ ధరల్ని, సరఫరాను నియంత్రించే ఉద్దేశంతో ఈ-వేలం ద్వారా ఆహార ధాన్యాల్ని అమ్ముతున్నామని కేంద్రం ప్రకటించింది. జూన్ 28న గోధుమ, జులై 5న బియ్యం వేలాన్ని ఎఫ్సీఐ (ఫుడ్ కార్పొరేషన్�
ఒకనాడు ఆకలి కేకలు వినిపించిన తెలంగాణ ప్రాంతం.. నేడు కడుపునిండా తినటమే కాదు, తోటి రాష్ర్టాల ఆకలి తీర్చి దేశానికే బువ్వ పెట్టేస్థాయికి ఎదిగింది. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ర్టాల్లో బియ్యానికి
రైతులు బలహీన వర్గాలు సమష్టిగా ఏర్పాటుచేసుకున్న ప్రాథమిక సహకార సంఘాలను ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగించడానికి కేంద్రప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. దీనికోసం బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాలను అమలుజే
కార్పొరేట్ల కనుసన్నల్లో మెలుగుతూ, పేదల ద్వేషిగా మారిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. కోట్లమంది పౌరులు ఆకలితో అలమటించేలా చేసే ప్రమాదకర నిర్ణయం తీసుకొన్నది. ప్రజల ఆకలి తీర్చటమే ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యమ�
రైతు వెన్ను విరిచే మరో దుర్మార్గపు పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. బయో ఫెర్టిలైజర్స్ (సేంద్రియ ఎరువుల) పేరుతో లక్షల కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీకి కోతలు పెడుతున్నది.
హైదరాబాద్, జూన్ 18 (నమసే తెలంగాణ): రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానంటూ ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. తెలంగాణలోని రైతుబంధు పథకాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్�
బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడట ఒకాయన. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యవహారం కూడా ఇట్లాగే ఉన్నది. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందో చెప్తానంటూ మీడియా సమావేశం పెట్టిన ఆయన లేనిగొప్పలు చ�
దేశ ప్రజల కడుపు నింపేందుకు అందుబాటు ధరల్లో, సరిపడా ఆహార ధాన్యాలు లభించేలా చూడటం కేంద్రం బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు చేతులెత్తేస్తున్నది.
పెట్టుబడులు పెట్టి దేశాభివృద్ధికి తోడ్పడాల్సిన కోటీశ్వరులు భారత్ను వీడుతున్నారు. దేశంలో పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, తీసుకువస్తున్న కొత్త నిబంధనల పట్ల తీవ్ర అసంతృప్తితో మా�
కొవిన్ పోర్టల్ నుంచి 111 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం లీకైందన్న వార్తలతో యావత్దేశం ఉలిక్కిపడింది. కరోనా సమయంలో కేంద్రప్రభుత్వం ఈ పోర్టల్ను తీసుకొచ్చింది. టీకా కోసం స్లాట్ బుక్ చేసుకోవాలంట
తెలంగాణ ప్రగతిని అడ్డుకునేందుకు కేంద్రం అన్ని విధాలా ప్రయత్నిస్తున్నది. చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశానికి దిక్సూచిగా మారటంతో కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోలిస్తే తెలంగా�
రాష్ట్ర వ్యవసాయరంగ అభివృద్ధి ప్రత్యేక గుర్తింపు దక్కింది. వ్యవసాయరంగానికి సంబంధించి జీ-20 సన్నాహక సదస్సును తెలంగాణ వేదికగా నిర్వహించనున్నారు. ఈ సదస్సు రాష్ట్రంలో నిర్వహించటం..వ్యవసాయరంగ అభివృద్ధికి ని�
రైల్వే ప్రయాణికుల భద్రతే ముఖ్యమని, దానికోసం ప్రత్యేకంగా రైల్వే సేఫ్టీ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్భాటంగా ప్రకటించిన ప్రధాని మోదీ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అశ్రద్ధ చూపింది.