దేశంలోకి ల్యాప్టాప్ దిగుమతులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో యాపిల్, సామ్సంగ్, హెచ్పీ వంటి దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థలు.. భారత్కు ల్యాప్టాప్లను దిగుమతి చేసుకోలేని పరిస్థితులు
ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం గురువారం ఆంక్షల్ని తీసుకొచ్చింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని సంబంధిత అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే దేశీయంగా ల�
గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాజకీయాలను చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రం చట్టసభలకు ఉన్న అధిక
మయన్మార్ నుంచి మణిపూర్లోకి వస్తున్న అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తిరిగి ప్రారంభించింది. ఇందుకోసం కేంద్రం ఎన్సీఆర్బీ బృందాన్ని రాష్ర్టానికి పంపుతున్�
తెలంగాణకు చెందిన మహిళా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్బీవో)కు అరుదైన గౌరవం దక్కింది. విధుల్లో నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు కేంద్ర ప్రభుత్వం పురస్కారం ప్రదానం చేసింది.
Jobs | ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ గద్దెనెక్కిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాట తప్పింది. వివిధ మంత్రిత్వ శాఖలతో సహా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో దాదాపు 10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్ల�
వరద సహాయ చర్యల్లో సీపీఐ పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొని ప్రజలను ఆదుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ కార్యకర్తలకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సహాయ చర్�
నూనెగింజలు, ఆయిల్పాం విత్తనాల ఉత్పత్తి విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని, నిధుల విడుదలలో చిన్నచూపు చూస్తున్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
విభజన హామీలను అ మలు చేయకుండానే చేశామని కేం ద్రం పేర్కొనటాన్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్రం ఇంకెతకాలం తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలు చెప్త
Telangana | చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం బీవైడీని రాష్ర్టానికి రాకుండా అడ్డుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వం భద్రతాపరమైన కారణాలను బూచిగా చూపినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Income Tax | కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయ పన్ను (ఐటీ) శ్లాబు విధానాల్లో భారీ మార్పులు చేయకపోయినప్పటికీ, కొత్త-పాత పన్ను విధానాలను తీసుకువచ్చింది. ఉద్యోగులు తమ అవసరాలు, ప్రయోజనాలకు తగ్గట్
పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ -2023 పోటీల్లో ముందంజల్లో ని