సాహిత్యరత్న అన్నబావుసాటే ఆశయాలను కొనసాగించాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి సూచించారు. మండల కేంఔద్రంలో అన్నబావుసాటే 103వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. అన్నబావుసాటే విగ్రహానికి, చిత్రపటానికి ప
డిజిన్వెస్ట్మెంట్ పేరుతో ఇప్పటికే కొన్ని కంపెనీలను, పలు సంస్థల్లో వాటాల్ని విక్రయించిన కేంద్ర ప్రభుత్వం మరోదానిపై తాజాగా దృష్టిపెట్టింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ)లో కొం�
దేశీయ ఎగుమతులు మళ్లీ నిరాశపర్చాయి. నిరుడుతో పోల్చితే గత నెల్లోనూ క్షీణించాయి. జూలైలో 32.25 బిలియన్ డాలర్లుగానే ఉన్నట్టు సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది జూలై �
బంధువులకు, స్నేహితులకు పోస్ట్ ద్వారా మీరు పంపించే పార్సిల్స్ను ఇకపై పోస్టాఫీస్ సిబ్బంది తెరిచి చూడొచ్చు. పార్సిల్లో ఉన్నవి వారికి అభ్యంతరకరమైనవిగా అనిపిస్తే వాటిని బట్వాడా చేయకుండా మూలకు పడేయొచ్�
పిల్లల సంరక్షణ, పునరావాసం కోసం ఉద్దేశించిన జువైనల్ జస్టిస్ చట్టాలను సమర్థంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ �
కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్లను రద్దుచేయడం బ్యాంక్లను సమస్యల్లోకి నెట్టింది. ఈ నోట్లు ఇబ్బడి ముబ్బడిగా బ్యాంకుల్లో డిపాజిట్కావడంతో బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్యత (లిక్విడిటీ) పెరిగిపోయింది. అధిక లిక్వ�
మామిడి కాయల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తున్నది. మామిడి తోటల సాగు విస్తీర్ణంలో దేశంలోనే తొమ్మిదో స్థానంలో నిలిచిన తెలంగాణ.. ఉత్పత్తిలో మాత్రం ఐదో స్థానంలో నిలవడం విశేషం.
కార్మికులకు ఏనాడూ రుణాలు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలు చేసిన లక్షల కోట్ల అప్పులను మాత్రం మాఫీ చేస్తున్నదని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు. కార్మికులకు పని గంటలు, కనీస �
వ్యవసాయ గణన (2021-22) కు సర్వం సిద్ధం చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గణన పర్యవేక్షకులు, గణకులకు ఏర్పాటు చేసిన శిక్షణా తరుగతుల�
విద్యుత్తు బకాయిల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై కఠిన చర్యలు చేపట్టవద్దని హైకోర్టు మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వానికి రూ.6756. 92 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం జారీచ
కొవిడ్-19 మహమ్మారితో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో, పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి పరిస్థితులను ఎదుర్కోవటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దేశంలో గత 11 ఏండ్లలో ఎన్నడూ లేనం�
ల్యాప్టాప్, కంప్యూటర్ల దిగుమతి ఆంక్షల అమలును కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు వాయిదావేసింది. అక్టోబర్ 31 వరకు ఆయా ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని సంబంధిత వర్గాలు స్పష్టంచేశాయి. దీ