అచ్చెర, పాయెర.. అనే చందంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్వోన్నత చట్టసభలను నిర్వహించే విషయంలో కేంద్ర ప్రభుత్వ ధోరణిపై ప్రశ్నలు తలెత్తుతున్నా�
RBI | రిజర్వ్బ్యాంక్ వద్దనున్న భారీ నగదు నిల్వల్ని ఇవ్వాలంటూ 2018లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిందని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య సంచలన వాస్తవాన్ని వెల్లడించారు. 2019లో జరిగే ఎన�
ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పేదరికం, నైపుణ్యానికి తగిన ఉద్యోగాలు లభించకపోవడం, పూర్తిస్థాయిలో ఉద్యోగాలు దొరక్కపోవడం. దేశం వేగంగా వృద్ధి చెందుతుందని కేంద్రం చెబుతుంటే, నిరుద్యోగం, పే
ఒకే దేశం.. ఒకే పార్టీ.. ఒకే వ్యక్తి అనే వైఖరి ఆర్ఎస్ఎస్ది అని, దాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు.
అంతరించిపోతున్న అరుదైన పక్షి జాతుల్లో కలివికోడి ఒకటి. ఎప్పుడో 1871లో విరివిగా కనిపించిన ఈ పక్షి ఆ తరువాత క్రమంగా అంతరించిపోయినట్టు పర్యావరణ ప్రియులు భావించారు. కానీ దాదాపు శతాబ్దం తరువాత 1986 జనవరిలో ఈ పక్షి
జమ్కుకశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ కొనసాగింది. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశంతో పాటు ఎన్నికల న
ఈ ఏడాది డిసెంబర్లో లేదా వచ్చే ఏడాది జనవరిలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వ్యాఖ్యానించగా.. తాజాగా నితీశ్ కుమార్ కుమార్ కూడా అవే తరహా వ్యాఖ్యలు చేశారు.
‘ఇది కానుక కాదు. సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
స్మిషింగ్'గా పిలిచే కొత్త ఆన్లైన్ మోసం పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. సెక్యూరిటీ వెరిఫికేషన్, అకౌంట్ అప్డేట్ పేరిట బ్యాంకు ఖాతా వివరాలు, క్రెడిట్ కార్డు నంబర్లు, లా
కేంద్రప్రభుత్వం ఆదివాసీ గుంజాల గోండి లిపిని గుర్తించాలని ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, విజ్ఞప్తి చేశారు.
అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే తదుపరి సీజన్లో చక్కెర ఎగుమతులను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది దేశంలో చెరుకు దిగుబడులు తగ్గుతాయన్న అంచనాలే ఇందుకు కార�
దేశంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసును బెంగళూరులో ప్రారంభించారు. రోబోటిక్ ప్రింటర్ సాయంతో తయారు చేసిన కాంక్రీట్ లేయర్ల సాయంతో ఈ కట్టడాన్ని 45 రోజుల్లో పూర్తి చేశారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రభుత్వం కల్పించిన రాయితీలు, మెరుగు పరిచిన మౌలిక సదుపాయాల కారణంగా పెద్దఎత్తున ఐటీ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు ప�
సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే సైబర్ మోసాలపై ఉక్కు పాదం మోపడానికి బల్క్గా (ఒకేసారి ఎక్కువ మొత్తంగా) సిమ్ కార్డుల జారీ చేసే విధానాన్న