ఒక అంచనా ప్రకారం దేశంలో గుర్తించదగిన వారసత్వ కట్టడాలు 5 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వాలు సంరక్షిస్తున్నది 8,193 మాత్రమే. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన 340వ నివేదికలో ఈ పచ్చి నిజాన్ని బయటపెట్టింద�
కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది. కొత్తకొత్త నిబంధనలతో పేదల కడుపు కొడుతున్నది. ఏటా పని దినాలను తగ్గిస్తూ పేదలకు ఉపాధిని దూరం చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో పడాల మనోజ ఆధ్వర్యంలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్లోని డ్రీమ్ వ్యాలీ కాలనీలో పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల�
ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోకెల్లా వేగంగా వృద్ధిచెందుతున్నదంటూ ప్రధాని, ఆర్థికమంత్రి, ప్రధాన ఆర్థిక సలహాదారు.. ఒక్కరేమిటి.. కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ ఊదరగొడుతుంటే మరోవైపు తాజా అధికారిక గణాంకాల�
ప్రభుత్వ సంస్థలు పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం లేదా ప్రతీ కంపెనీలో ఎంతోకొంత వాటా అమ్మేసి ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి ఆతృతపడుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా జలవిద్యుత్ సంస్థ ఎస్జేవీఎన్లో షేర్లను �
Samvidhan Sadan | నరేంద్ర మోదీ కేంద్రంలో ఎలాంటి పదవులు నిర్వహించకుండానే ప్రధాని పదవిని చేపట్టారు. పదేండ్ల క్రితం ఆయన మొట్టమొదటిసారిగా పార్లమెంటు వద్దకు వచ్చినప్పుడు ప్రవేశ ద్వారం వద్ద శిరస్సు ఆనించి లోపలకు అడుగ�
నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. గోధుమలు, బియ్యం ఎగుమతులపై నిషేధంతోపాటు ఎంఎస్పీ ధరల కంటే తక్కువకే కేంద్రం గోధుమలను ఓపెన్ మార్కెట్లో విడుదల చేయటం వల్ల రైతులకు రూ.45 వేల క�
రాష్ట్రంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీలకు నయా పైసా ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయాలు చేస్తున్నారని, వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
గోధుమల ధరలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో కేంద్రం మరిన్ని ఆంక్షలు విధించింది. డీలర్లు, హోల్సేల్ వ్యాపారుల వద్ద ఉండాల్సిన స్టాక్ లిమిట్ను 3,000 టన్నుల నుంచి 2,000 టన్నులకు కుదించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోక�
కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా బయపెట్టింది. తొలిరోజు ‘75 ఏండ్ల భారత ప్రస్థానం’పై చర్చ జరుగుతుందట. రాజ్యాంగసభ కాలం నుంచి నేటివరకు జరిగిన పరిణామాలన్నింటిపై చర్చిస్తారట. ఈ వ
వసుధైవ కుటుంబకం’ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా, ఆడంబరంగా నిర్వహించిన జీ-20 సదస్సు ముగిసింది. దేశదేశాల పెద్దలు తమ తమ నెలవులకు వెళ్లిపోయారు. ఎవరినీ నొప్పించని మొక్కుబడి ప్రకటన చేయడమే సదస్సు ఘన విజ
తెలంగాణ అనతికాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశంలోని పెద్ద రాష్ర్టాలతో పోటీ పడుతున్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచే పటిష్ఠమైన ఆర్థిక ప్రణాళికతో ముందుకె