ఉచిత రేషన్ పంపిణీ (ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన) పథకాన్ని మరో ఐదేండ్ల పాటు అమలుజేస్తామని ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో ఆర్భాటంగా ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం వాటాల్ని విక్రయిస్తున్న ఇండియన్ రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ)తొలి పబ్లిక్ ఆఫర్కు ప్రైస్బ్యాండ్ను నిర్ణయించింది.
త్వరలో ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే ఎలక్టోరల్ బాండ్లను ఈ నెల 6 నుంచి విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
విశాల దృక్పథం, బహుళ ప్రయోజనాలు, జాతీయ భావాలనే ముద్దు మాటల ముసుగులో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం చేసేందుకు మరోసారి రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పుడు మనకో రక్షకుడు కావాలి.
Priyanka Gandhi | కేంద్ర ప్రభుత్వం కేవలం ఇద్దరు వ్యాపారులను అభివృద్ధి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. విమానాశ్రయాలు (Airports), ఓడరేవులు (Ports), ప్రభుత్వ రంగ సంస్థల (PSUs) న�
తమకు నచ్చని వారిని, తమ అవినీతిని, వైఫల్యాలను బయట పెట్టిన వారిపై కేంద్ర ప్రభుత్వం పగ బడుతున్నది. వారిని బలవంతంగా ఇంటికి సాగనంపుతున్నది. ద్వారకా ఎక్స్ప్రెస్వే, భారత్ మాల, ఆయుష్మాన్ భారత్ పథకాల్లో అవిన�
‘ఆధార్' తరహాలో దేశంలోని ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ‘వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డు’ తెచ్చే యోచనలో కేంద్ర విద్యా శాఖ ఉన్నది.
దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. గత నెల 2.6 శాతం తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్లో 34.47 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.
సచ్చీలుర ముసుగులో వేలకోట్ల అవినీతికి పాల్పడుతూ కుంభకోణాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు, వాటిని వెలికితీసి ప్రజలుముందు పెట్టిన అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారు.
తెలంగాణ): జాతీయ రహదారులపై చట్ట వ్యతిరేకంగా వాహనాలను నిలిపి ఉంచడం వల్ల జరిగే ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలను వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు కోరింది. ఆరు వారాల్లోగా సమగ్ర వివరాలతో కౌ
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల సగటు మనిషికి వచ్చే ఆదాయం బట్టపొట్టకు సరిపోవడం తప్ప పొదుపు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పెరుగుతున్న ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే దీనికి కారణం.
వేర్పాటువాది షాబిర్ అహ్మద్ షా నేతృత్వంలోని జమ్ముకశ్మీరు ప్రజాస్వామిక స్వతంత్ర పార్టీపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు నిషేధం విధించింది. ఈ పార్టీ భారత వ్యతిరేక, పాకిస్థాన్ అనుకూల కార్యకలాపాలకు పాల్ప�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాం క్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా పదవీకాలాన్ని పొడిగించారు. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది ఆగస్టు�
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో.. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో రెండు వేర్వేరు సభలను నిర్వహిస్తున్నారు.