జీఎస్టీ చట్టంలో తీసుకొచ్చిన సవరణలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధింపు ఆదివారం(అక్టోబర్ 1) నుంచి అమల్లోకి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం మరోసారి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్పై ధరల మోత మోగించింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై రూ.209 పెంచేసింది. దీంతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,731.50, ముంబైలో రూ.1,684 కి చేరింది.
కేంద్ర ప్రభుత్వ స్థూల రుణం అంతకంతకూ పెరిగిపోతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో (క్యూ1) 2.2 శాతం పెరిగి రూ.159.53 లక్షల కోట్లకు చేరినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక వెల్�
కర్ణాటక బియ్యం అడిగితే మొండిచెయ్యి చూపించి.. సింగపూర్కు బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. పేదలు ఆకలితో అలమటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం
కేంద్ర ప్రభుత్వ విధాన లోపాలు, ముందుచూపు లేమితో ఆహారోత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా భారత్ ఆహార సంక్షోభం దిశగా పయనిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ బకాయిలపై తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీలో నిరసన చేపట్టనున్న రోజే ఈడీ తనను విచారణకు పిలవడంపై తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించారు. ‘బెంగాల్ ప్రజల హక్కుల కోసం పోరాటంలో ఏ శక్�
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై లా కమిషన్ నివేదికలో స్వలింగ పెండ్లిండ్లకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలుస్తున్నది. కేవలం స్త్రీ, పురుషుల మధ్య వివాహాలకే గుర్తింపు ఇస్తున్నట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన రైల్ రోకో కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతున్నది. రెండో రోజైన శుక్రవారం పంజాబ్లోని పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై నిరసనను కొనసాగించారు. అలాగే పంజాబ్లోని �
జాతీయ హార్టికల్చర్ బోర్డు డైరెక్టర్గా వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీకి చెందిన వనిపల్లి శ్రీనివాస్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
వడ్డించే వాడు మన వాడైతే కడ బంతిలో ఉన్నా ముక్క పడుతుందనేది సామెత శుద్ధ తప్పని రుజువైంది. ఓబీసీ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినా, అం�
ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను ‘డబ్బు మూటలపై కూర్చొన్న పాము’గా ప్రధాని మోదీ అభివర్ణించారని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు.
ఒక అంచనా ప్రకారం దేశంలో గుర్తించదగిన వారసత్వ కట్టడాలు 5 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వాలు సంరక్షిస్తున్నది 8,193 మాత్రమే. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన 340వ నివేదికలో ఈ పచ్చి నిజాన్ని బయటపెట్టింద�
కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది. కొత్తకొత్త నిబంధనలతో పేదల కడుపు కొడుతున్నది. ఏటా పని దినాలను తగ్గిస్తూ పేదలకు ఉపాధిని దూరం చేస్తున్నది.