రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపులను న్యాయస్థానాలు ఎలా పరిశీలిస్తాయని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేటాయింపులపై సమీక్ష చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన�
దేశంలోని అనేక ప్రాంతాలు దాహార్తితో అలమటిస్తున్నాయి. వట్టిపోయిన ప్రాజెక్టులతో, ఎండిన పంటలతో బిక్కుబిక్కుమంటున్నాయి. ఇందుకు భిన్నంగా తెలంగాణ అన్ని కాలాల్లో నిండైన జలాశయాలతో కళకళలాడుతున్నది. పంటలకు భరో�
ప్రైవేటు సంస్థల నుంచి అవార్డులను పొందే ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు ఆ అవార్డులను స్వీకరించేందుకు సంబంధిత అధికారుల నుంచి విధిగా ముందస్తు అనుమతి
మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం ప్రవేశపెట్టింది. నిర్భయ అంటే నేటి సమాజంలో ప్రతి ఒక్కరి మదిలో మెదులుతూ మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తున్న చట్టం. గతంలో ఎన్నడూ లేనంతగా మహిళలకు భద్రత కల్పిస్తు
దేశాన్ని కరువు రక్కసి కాటేస్తున్నది. ప్రజలతోపాటు పశువులకు, వ్యవసాయ వినియోగానికి నీటి కొరత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను కరువు పీడిత ప్రాంతాలుగా నిర్ధారించింది.
భారత నావికాదళంలో సిబ్బంది కొరత ఉందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. 1,777 మంది అధికారులతో సహా 10,896 మంది సిబ్బంది అవసరమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Parliament | ఈ నెల 4 నుంచి 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏడు బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. బిల్లుల్లో జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ)
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే కేంద్రం వంటగ్యాస్పై మోత మొదలుపెట్టింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్పై రూ.21 పెంచింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్నెస్ కేంద్రాల పేరు మారనుంది. ఇక నుంచి వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా పిలవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు 3 రోజులపాటు మహాధర్నా (మహాపడావ్) నిర్వహించనున్నాయి. లక్నోలోని ప్రతిష్ఠాత్మక ఎకో గార్డెన�
Supreme Court | కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్కు నోటీసులు జారీ చేసింది. పినరయి విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల
దేశవ్యాప్తంగా కలవరపెడుతున్న ‘డీప్ఫేక్' సమస్యపై త్వరలోనే సామాజిక మాధ్యమాలతో సమావేశం కానున్నట్టు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డీప్ఫేక్ కంటెం�