ఇజ్రాయెల్కు చెందిన ‘పెగాసస్' నిఘా సాఫ్ట్వేర్తో కేంద్ర ప్రభుత్వం హ్యాకింగ్కు పాల్పడిందన్న ఆరోపణలకు తాజాగా బలం చేకూరింది. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లతో దేశంలోని ప్రముఖుల ఐఫోన్లను లక్ష్యంగా చేసుకు
బ్యాంకింగ్ రంగంలో మోసాలను అరికట్టడానికి రిజర్వుబ్యాంక్, కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ సత్ఫలితాలను ఇవ్వడం లేదు కదా అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్�
చిరుధాన్యాలు ఆరోగ్యాన్నిస్తాయిని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి కమల్వర్ధన్రావు అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం కర్ధనూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యాత్రలో భాగంగా సభను నిర�
వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న నిర్వహించతలపెట్టిన ‘ఢిల్లీ చలో’ సన్నాహాల్లో భాగంగా వచ్చే నెలన్నర వ్యవధిలో దేశవ్యాప్తంగా మరో 15 కిసాన్ మహా పంచాయత్లు నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆదివారం వెల్�
రాష్ర్టాల్లో చిన్న పరిశ్రమలను కాపాడాలని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. ఇప్పటికే మూతపడిన వాటిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన ఐదేళ్లలో పలు రాష్ర్టాల్లోని
దేశ పురోభివృద్ధిలో కార్మికుల భాగస్వామ్యం గణనీయంగా ఉంటుంది. కార్మికుల శ్రమ ఫలితంగా మన దేశం పారిశ్రామిక ప్రగతి ఎంతగా సాధించిందో చూస్తూనే ఉన్నాం. కానీ, కార్మికుల కష్టానికి తగ్గ ప్రతిఫలం వారికి దక్కడం లేదు.
దేశం అప్పుల కుప్పగా మారుతోంది. భారత్పై అప్పు భారం ఏటికేడు పెరుగుతూ వస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికానికి భారత్ నెత్తిపై రూ.205 లక్షల కోట్ల రుణ భారం నమోదైంది.
విద్యుత్తు రంగంలో సంస్కరణలు అమలు చేసినందుకు అర శాతం (0.5) రుణాలను అదనంగా పొందేందుకు కేంద్రం వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఎక్స్లో (ట్విట్టర్) ప�
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టర్ పౌసుమి బసు అన్నారు. శుక్రవారం
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.