కేంద్ర ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన కొత్త పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే ఉద్యోగులతోపాటు పోస్టల్, టెలి�
దేశంలో 2029 నుంచి లోక్సభతోపాటే అన్ని రాష్ర్టాల శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్ సిఫారసు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రధానంగా ప్యాసెంజర్ రైళ్లలో ప్రయాణాలు సాగించే చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, పేదలకు చార్జీల విషయంలో ఊరట కల్పించేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకొన్నది.
ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు.. మండిపోతున్న ఇంధన రేట్లు.. దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో నెలవారీ కుటుంబ ఖర్చు రెట్టింపు కంటే ఎక్కవగా పెరిగిపోయింది.
భారతదేశంలో చాలా మతాలు, ప్రాంతాలున్నాయి. ఉపాధి లేదా ఇతర అవసరాల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లి, మాతృభాష తప్ప వేరే భాష రాని వారు కమ్యూనికేషన్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది.
కొత్త విద్యుత్తు కనెక్షన్లు పొందడాన్ని సులభతరం చేస్తూ కేంద్రం నిబంధనలు సవరించింది. గ్రామాల్లో 15 రోజుల్లోగా కొత్త కనెక్షన్ ఇవ్వనున్నారు. మెట్రోపాలిటన్ నగరాల్లో మూడు రోజుల్లోగా, పురపాలికల్లో వారంలోగా
అంతరిక్ష రంగం కోసం కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలు.. శాటిలైట్ల తయారీకి ఊతమివ్వగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా స్టార్టప్ ఎకోసిస్టమ్కు ఇవి కలిసి�
Elon Musk: కొన్ని ఖాతాలను, వారి పోస్టులను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసినట్లు ఎక్స్ కంపెనీ వెల్లడించింది. ఎలన్ మస్క్ కంపెనీ ఆ ఆదేశాలను తప్పుపట్టింది. భావ స్వేచ్ఛను అడ్డుకో�
విదేశాల్లో పండించే పండ్లు బ్లూబెర్రీలు, క్రాన్బెర్రీలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని భారీగా 30 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. అలాగే మాంసం, టర్కీ కోళ్ల ఫ్రొజెన్ మాంసం దిగుమతులపై సుంకాన్ని 30 శాత
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై నిరసన జ్వాల వెల్లువెత్తింది. శుక్రవారం నిర్వహించిన దేశవ్యాప్త కార్మిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ప్రజాసంఘాలు
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రభుత్వ ఉద్యోగులపై గొడ్డలి పెట్టు లాంటివని.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయొద్దని శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి
కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం కర్షకులు, కార్మికులు సమ్మెకు దిగారు.
బైక్ ట్యాక్సీల చట్టబద్ధతపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం మోటారుసైకిళ్లు ‘కాంట్రాక్టు క్యారేజ్' నిబంధనల పరిధిలోకే వస్తాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత తీసుకొచ్చే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనున్నది.