ధరల స్థిరీకరణ పథకం ద్వారా రాష్ట్రంలో పండించిన కందులను జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సమాఖ్య( నాఫెడ్) ద్వారా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నాఫెడ్ ద్వారా 10 లక్షల టన్నుల కంద�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 17 రూరల్ మం డలాల పరిధిలో 468 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉన్నాయి. 1.70 లక్షల ఉపాధి హామీ జాబ్కార్డులు ఉండగా.. 3.42 లక్షల మంది కూలీలు ఉన్నారు.
చెంచు, ఆదివాసీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ సంక్షేమాధికారిణి రామేశ్వరీదేవి అన్నారు. జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకంలో భాగంగా సోమవారం మం�
ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధి కోసం తెలంగాణకు కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్సీ)తోపాటు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)ను మంజూరు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఏటేటా గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2018-19 ఆర్థిక సంవత్సరంలోని తొలి ఎనిమిది నెలల్లో రూ.18,964 కోట్ల వసూళ్లు రాబట్టిన రాష్ట్రం
కేంద్ర ప్రభుత్వం కేంద్ర వయోజన, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో హిమాచల్ప్రదేశ్ జార్ఖండ్లో సాహస క్రీడలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు.
ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం - జన్మన్) కార్యక్రమం ద్వారా ఆదివాసీ, చెంచు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి సంపూర్ణ అభివృద్ధి చేయనున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాట�
కేంద్రం ప్రవేశపెట్టిన ‘జన్మన్' ఆదిమ గిరిజనులకు వరంగా మారనున్నది. ఈ పథకం ద్వారా ఆదివాసీ తెగలకు చెందిన కొలాం, మన్నేవార్, తోటి గ్రామాలను ప్రగతి బాట పట్టించనుం డగా, ఆ మేరకు యంత్రాంగం సర్వే చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ ఓడీఎఫ్++గా గుర్తింపును సొంతం చేసుకుందని మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. గరిష్ఠ స్థాయిలోనే ఇంధన ధరలు కొనసాగుతుండటంతో ఈవీల వైపు కొనుగోలు దారులు మొగ్గుచూపుతున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని తేల్చిచెప్పింది. అయితే ఈ ప్రాజెక్ట్కు మరో విధంగా ఆర్థికసా యం అందిజేస్తామన
తెలంగాణ అగ్నిమాపకశాఖకు రావాల్సిన రూ.190 కోట్ల నిధులు, వాటి ఖర్చులకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర హోం శాఖకు పంపినట్టు ఫైర్ డీజీ వై నాగిరెడ్డి గురువారం తెలిపారు.
బోగస్ కంపెనీ సృష్టించి పీఎఫ్ సంస్థకు టోకరా వేసి లక్షలు కాజేసిన కేటుగాడి ఉదంతమిది. కాగితాల్లోనే కంపెనీని సృష్టించి కార్మికుల పేరిట కేంద్ర ప్రభుత్వం చెల్లించే పీఎఫ్ డబ్బు స్వాహా చేశాడు. పోలీసుల కథనం ప�
కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలతో తమ హక్కులను కాలరాస్తోందని హెచ్పీసీఎల్ లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్) గ్యాస్ ప�