కేంద్ర ప్రభుత్వం వరంగల్కు 2016లో మం జూరు చేసిన సైనిక్ స్కూల్ను తరలిస్తే సహించేది లేదని మాజీ మంత్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. దీనిని వెంటనే అడ్డుకోకుంటే ఆందోళన చేపట్టాల�
కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అధికారులను కోరారు. హరి త ప్లాజా హోటల్లో జిల్లా అభివృద్ధి సమన్వ య, పర్యవేక్షణ సమితి (దిశా) సమావేశంలో కేంద్ర మం
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తూనే ప్రపంచ దేశాలకు భారతదేశం మార్గదర్శకంగా నిలుస్తున్నదనే విషయాన్ని చాలా విస్పష్టంగా చెప్పారు.
కందులకు బహిరంగ మార్కెట్లో రికార్డు ధర పలుకుతున్నది. ఎప్పుడూ లేనివిధంగా క్వింటా కందులు రూ.10 వేలకుపైగా ధర పలుకుతుండటం విశేషం. నారాయణపేట వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటాల్కు రూ.10,120, తాండూరు రూ.10,012 ధర పలిక�
గిరిజన పారిశ్రామిక వేత్తలను ఆదుకుంటామంటూ రెండేండ్ల కింద ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రాయితీతో కూడిన వెంచర్ క్యాపిటల్ ఫండ్ (విసీఎఫ్-ఎస్టీ) పథకం అమలుకు నోచుకోలేదు.
వచ్చే మూడేండ్లలో పాఠశాల, ఉన్నత విద్య స్థాయిలో బోధించే వివిధ కోర్సులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ను అన్ని భారతీయ భాషలలో విద్యార్థులకు డిజిటల్ రూపంలో అందించాలని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలను కేంద్రం
కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందజేస్తున్న ముద్ర రుణాలను చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు.
వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు అధికారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న లెఫ్ట్ వింగ్ ఎక్స్రీమిజం(ఎల్డబ్ల్యూఈ) నిధులను పక్కాగా వినియోగించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి త
దేశంలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేన్లు కల్పించేందుకు పార్లమెంట్లో రాజ్యంగ సవరణ చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.