కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం కర్షకులు, కార్మికులు సమ్మెకు దిగారు.
బైక్ ట్యాక్సీల చట్టబద్ధతపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం మోటారుసైకిళ్లు ‘కాంట్రాక్టు క్యారేజ్' నిబంధనల పరిధిలోకే వస్తాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత తీసుకొచ్చే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనున్నది.
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించిన ఎల్అండ్టీ కంపెనీని ఓ మాజీ ఎంపీ బెదిరించి తన బంధువులకు సబ్ కాంట్రాక్ట్ ఇప్పించుకున్నారని విమర్శలు చేస్తున్న బండి సంజయ్.. దమ్ముంటే ఆ మాజీ ఎంపీ ఎవరో చెప్పాలని కరీంనగర్�
భారత మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహారావు భారత జాతి ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిచెప్పారు. రుక్మాబాయమ్మ, సీతారామారావు దంపతులకు 28.06.1921లో జన్మించా రు. ఈయన భార్య సత్తెమ్మ.
భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం హర్షణీయం. శుక్రవారం పీవీకి అత్యున్నత పౌర పురస్కారం రావడంపై పలువురు తమ అభిప్రాయాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. ఆర
మండలంలోని ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అందె స్పందన కేవలం రూ.300లతో గాయపడిన వారి కోసం ఇన్నోవేటివ్ హ్యాండ్ రెస్ట్ ఫర్ ఫ్రాక్చర్ అనే పరికరాన్ని తయారు చేసినట్లు గైడ్ టీచర్ బాలాజీరావు గురువార
రోగులకు అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న వేములవాడ ఏరియా దవాఖానకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. దవాఖానల్లోని అన్ని విభాగాల్లో మెరుగైన సేవల నిర్వహణకు గానూ కేంద్రం శుక్రవారం నేషనల్ క్వాలిటీ అస్యూ
కొత్తగా ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘంలో నలుగురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అర్వింద్ పనగరియా నేతృత్వంలో వచ్చిన ఈ ఫైనాన్స్ కమిషన్లో సభ్యులుగా మాజీ వ్యయ కార్యదర్శి
రాబోయే మధ్యంతర బడ్జెట్లో తయారీ, మౌలికాభివృద్ధి రంగాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేయాలని దేశీయ పారిశ్రామిక వర్గాలు కోరుకుంటున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను పార్లమె
కేంద్ర ప్రభుత్వం వరంగల్కు 2016లో మం జూరు చేసిన సైనిక్ స్కూల్ను తరలిస్తే సహించేది లేదని మాజీ మంత్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. దీనిని వెంటనే అడ్డుకోకుంటే ఆందోళన చేపట్టాల�