కేంద్రంలోని బీజేపీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఒక రాజకీయ ఆయుధంగా మారిందని ఆప్ నేతలు మండిపడ్డారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ కీలక నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ఇవ్వడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క
పాలమూరు బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అనుమతుల ప్రక్రియకు బ్రేక్ పడింది. ట్రిబ్యునల్ అవార్డు తేలే
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడంపై శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా భగ్గుమన్నది. బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలతో అట్టుడికిపోయింది. కవితను వెంటనే విడుదల చేయాలం
దివ్యాంగులకు సంబంధించిన ఆరు ఉపకార వేతనాలు, ఆరు పథకాల వర్తింపునకు కేంద్ర ప్రభుత్వం ఆధార్కార్డును తప్పనిసరి చేసింది. ఒక వేళ ఆధార్ నంబర్లు లేకపోయినట్టయితే ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్తోపాటు పలు ఇతర ప
ప్రపంచంలో ఎక్కడా లేనిది, భారతావనికి మాత్రమే పరిమితమైనది, పుట్టుకకు ముందే నిర్ణయమయ్యేది, పుడమిలో కలిసినా మారనిది కులం. సమాజ పరిణామ క్రమలో వృత్తుల మూలంగా, శ్రమ విభజన ఫలితంగా పురుడుపోసుకున్నది కులం.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. రెండేండ్లుగా ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తీసుకువచ్చ�
CAA portal | పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు సీ�
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రిఫిక్స్ను ‘టీఎస్' నుంచి ‘టీజీ’గా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై వాహనాల నంబర్ ప్లేట్లు టీజీతో ప్రారంభం అవుతాయి.
విద్యుత్తో నడిచే వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫేమ్-2 స్కీం గడువును పెంచే ఉద్దేశం కేంద్రానికి లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి.
మరోసారి స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం సిద్ధమైంది. ఈ ఏడాది మే 20న స్పెక్ట్రమ్ యాక్షన్ మొదలవబోతున్నది. ఈ మేరకు శుక్రవారం దరఖాస్తులను ఆహ్వానిస్తూ టెలికం శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రాబోయే స్పెక్ట్రమ్ వే�
గడిచిన దశాబ్దకాలంలో 5 శాతం మం ది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ప్రభుత్వం ఇటీవల గొప్పగా ప్రకటించింది. 2011-12 కుటుంబ వినిమయ వ్యయ సర్వేతో పోలుస్తూ.. నీతి ఆయోగ్ తన నివేదికలో ఈ విధంగా పేర్కొం ది. కానీ,
మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులయ్యే నిరుపేదలకు గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసంపూర్తిగా ఉన్న గృహాలను పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వ�
మాజీ ఐఏఎస్ అధికారి రజత్కుమార్పై ఆరోపణలు చేస్తూ ఆయన పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను తొలగించేలా, ఆ పోస్టులు పెట్టినవారిని బ్లాక్ చేసేలా యూట్యూబ్, గూగుల్పై చర్యలు చేపట్టాలని హైకోర్టు కేం
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తేల్చడంలో కేంద్ర ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. నీటి వాటాను తేల్చకుండా తెలంగాణ ప్రజలను ఓట్లడిగే నైతిక హక్కు కేంద్రంలోని �