వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో నెలకొన్న అనవసరపు సంక్లిష్టతను రాబోయే కొత్త ప్రభుత్వం తక్షణమే తొలగించాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, 13వ ఆర్థిక సంఘం చైర్మన్ విజయ్ కేల్కర్ అన్నారు.
NREGA | ఉపాధి హామీపై మొదటి నుంచి నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఆ పథకాన్ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నట్టు తెలుస్తున్నది. గత ఐదేండ్లలో తెలంగాణకు పనిదినాలను క్రమంగా తగ
లోక్సభ ఎన్నికల ముంగిట కేంద్ర ప్రభుత్వం తాయిలాలు ప్రకటిస్తున్నది. ఇటీవలే గృహ వినియోగ వంటగ్యాస్ ధరను తగ్గించిన మోదీ సర్కారు.. తాజాగా వాణిజ్య సిలిండర్ ధరనూ తగ్గించింది.
ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ‘భారత రత్న’ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని నగరానికి వచ్చిన ఎమ్మెల్సీ వాణీదేవికి ఎయిర్పోర్టులో బంధుమిత్రులు ఘనంగా స్వాగతం పలికారు.
బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ ప్రకటించగా, శనివారం ఢిల్లీలో పీవీ కుటుంబ సభ్యులు పురస్కారం అందుకున్నారు. ఈ క్రమంలో వారు తిరిగి హైదరాబాద్కు చేరుకున్న సందర�
బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ మరింత తగ్గే అవకాశాలున్నాయని కేర్ రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది. 2024-25లో దేశీయ బ్యాంకుల స్థూల నిరర్థఖ ఆస్తుల విలువ 2.1 శాతానికి దిగిరావచ్చునని పేర్కొంది. 2023-24లో 2.5-2.7 శాతాని�
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కార్మికుల వేతనాల పెంపు లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగింది. ప్రతిసారి జరుగుతున్న అన్యాయాన్ని ఈ సారైనా సరిచేస్తారని ఆశించినా నిరాశే ఎద�
హౌసింగ్ బోర్డు ఆధీనంలోని విలువైన భూములు, షాపింగ్ కాంప్లెక్స్లలోనూ ఆంధ్రప్రదేశ్ సమాన వాటా కోరుతున్నది. ఢిల్లీలో ఏపీభవన్ను విభజించిన తరహాలోనే ఇక్కడి ఆస్తులను కూడా విభజించాలని పట్టుబడుతున్నది. హౌస�
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు జ్యుడీషియల్ కమిషన్ వేయాలని భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
పౌరసత్వ చట్టం (1955)లో సవరణలను చేస్తూ కేంద్రం శరవేగంగా రూపొందించిన పౌరసత్వ సవరణ బిల్లు (సిటిజెన్షిప్ అమెండ్మెంట్ బిల్), 2019 డిసెంబర్ 9న లోకసభ ఆమోదం పొందింది. అనుకూలంగా 311 ఓట్లు వస్తే 80 మంది వ్యతిరేకించారు.
అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) పథకాన్ని బ్యాంకు ఖాతాలకు అనుసంధానం విషయంలో బ్యాంకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి.
భారతదేశం అసాధారణమైన పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికలకు పోతున్నది. రాష్ట్ర ప్రభుత్వాధినేతలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు జైలులో మగ్గుతున్న, అరెస్టు కాబోతున్న భీతావహ పరిస్థితుల్లో నూతన కేంద్ర ప్రభుత్�
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఎప్పుడు వారికి జేబు సంస్థల్లా పనిచేస్తూ వస్తున్నాయని, నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ చెప్పినట్లు చేస్తున్నాయని యునైటెడ్ పూలే ఫ్రంట్ సమావేశంలో వక్తలు ఆరోపించారు.
ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించే ఎన్నికల ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామక చట్టం - 2023ను కేంద్రంసమర్థించుకొన్నది. పిటిషనర్లు కావాలనే వివాదం �