కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేర న్యాయ చట్టాల అమలుతీరును పరిశీలించేందుకు బీపీఆర్డీ, ఎన్సీఆర్బీ, సీడీఐటీ, ఐబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ డీఐజీ రాజశేఖర్ సోమవారం జిల్లాలో పర్యటించారు.
భార్యా ఇద్దరు పిల్లలతో సంసారాన్ని వెళ్లదీస్తున్న సురేశ్ది(పేరుమార్చాం) దిగువ మధ్యతరగతి సాధారణ కుటుంబం. అతనిది నెలకు రూ.20వేలు సంపాదించే ప్రైవేటు ఉద్యోగం. మద్యానికి బానిసకావడంతో నిత్యం రూ.100 నుంచి రూ.150 వరక
అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకునే కేంద్రం, జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నది. పనులు ప్రారంభమై ఏండ్లు గడుస్తున్నా.. అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేమితో ఏ ఒక్కటీ పూర�
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయవద్దంటూ 56 మంది ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పరీక్షను రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలకు తగిన ఆదేశాలు జారీచేయాల్సిందిగా ఆ పిటిషన్ల�
పలు క్యాబినెట్ కమిటీలు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక, రక్షణ, రాజకీయ వ్యవహారాలలో దేశ అత్యున్నత నిర్ణయాధికారులు సహా వివిధ క్యాబినెట్ కమిటీలను ఏర్పాటు చేశారు.
బీసీల సమస్యలు పరిష్కరించకుంటే కేంద్ర ప్రభుత్వంపై సమరశీల పోరాటం చేస్తామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.
బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలు జూలై 1(సోమవారం) నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన పీఎం సూర్యఘర్-ముఫ్తీ బిజిలీ పథకం క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని, దరఖాస్తు చేసుకోవాలనుకునే ఔత్సాహికులకు పోర్టల్ చుక్కలు చూపెడుతున్నదని తెలంగాణ సోలార్
కొత్త టెలికం చట్టం-2023 ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నది. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఏ టెలికమ్యూనికేషన్స్ సేవలు లేదా నెట్వర్క్నైనా తన నియంత్రణలోకి తీసుకొనే అధికారం కేంద్ర ప్రభుత్�
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో భోజనం నాణ్యత మరోమారు చర్చనీయాంశమైంది. ఈ నెల 18న భోపాల్ నుంచి ఆగ్రా వెళ్తున్న జంటకు రైలులో సరఫరా చేసిన భోజనంలో బొద్దింక �
గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో జాతీయ నగదీకరణ కార్యక్రమం (ఎన్ఎంపీ) కింద కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు రూ.1.56 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను అమ్మేసింది.