వరికి కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) రూ.117 పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. 2024-25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి మొత్తం 14 పంటల ఎంఎస్పీని పెంచింది.
మధుమేహం, రక్తపోటు తదితర 54 రకాల ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. సవరించిన ధరల జాబితాలో డయాబెటిస్, బీపీ మందులతోపాటు గుండె జబ్బులు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, మల్టీ విటమిన్ల మందులు ఉన్నాయ�
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఎన్టీఏ బోర్డును రద్దు చేసి, నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించా
వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) రేట్లు మారనున్నట్టు తెలుస్తున్నది. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను పూర్తిస్థాయి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్నది. మధ్యతరగతి వేతన జీవుల�
డీప్ ఫేక్ వీడియోల దుష్పరిణామాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ మేరకు డిజిటల్ ఇండియా బిల్లు రూపకల్పనపై కసరత్తు చేస్తున్నట్టు తెల�
రాష్ట్రంలో ఆశ కార్యకర్తలకు సర్టిఫికేషన్ కోసం నిర్వహించే పరీక్షపై తీవ్ర గందరగోళం నెలకొంది. ‘మేం పరీక్ష రాయం’ అం టూ మెజార్టీ ఆశ కార్యకర్తలు తేల్చి చెప్తున్నా రు.
రాష్ట్రంలో ఫైర్ కేంద్రాలను బలోపేతం చేయడంలో భాగంగా ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వం రూ.190 కోట్ల నిధులను వెచ్చించనున్నాయి. 15వ ఆర్థిక సంఘం రూ.142.61 కోట్లు, రాష్ట్రం వాటాగా రూ.47.53 కోట్లు వెచ్చించనున్నాయి.
రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. యాసంగిలో వ్యవసాయ పనులకు సరియైన నీటి వసతి లేకపోవడంతో వ్యవసాయ పనులు అంతంతమాత్రంగానే సాగాయి. దీంతో అనేక మంది ఉపాధి హామీ పనులకు వెళ్లక తప్పని పరి
సీఆర్పీఎఫ్ డీఐజీ ఖజన్ సింగ్ను కేంద్ర ప్రభుత్వం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసింది. మహిళా సిబ్బంది ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
మాతాశిశు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ‘కేసీఆర్ కిట్' పథకం రూపురేఖలు మార్చాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ భావిస్తున్నది. ఇప్పటికే ‘కేసీఆర్ కిట్' అనే పేరును తొలగించి తాత్కాలికంగా ‘మదర్ అండ్ చైల్డ�
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును కేంద్రం పశ్చిమబెంగాల్లో ప్రారంభించింది. బెంగాల్తో పాటు హర్యానా, ఉత్తరాఖండ్ల్లో కొందరు వలసదారులకు పౌరసత్వాన్ని మంజూరు చేసినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది.
Cash Transactions | డిజిటల్ ఆర్థిక సేవలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. దేశవ్యాప్తంగా నగదుతో కొనుగోలు చేసేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నారు.