ఆంధ్రోద్యమంతోనే విశాలాంధ్ర ఉద్యమం కూడా..: విశాలాంధ్ర ఏర్పాటుకు ఆంధ్రులు ఎందుకు, ఎట్లా ఆతృతపడినారో విశ్లేషించుకోవాలి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడిన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ వనరులు లేకుండా మనుగడ స�
‘కేంద్ర ప్రభుత్వ పథకాల తీరు ‘ఆర్భాటమే తప్ప.. ఆచరణ శూన్యం’ అన్నట్లుగా ఉంటున్నది. ఇందుకు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధి పథకమే ఉదాహరణ. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రం ప�
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నిబంధనలు మరింత సరళతరంకాబోతున్నాయి. ఇటీవల స్పేస్ రంగంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులను నిబంధనలను సరళతరం చేసిన కేంద్ర సర్కార్..ఎంపిక చేసిన రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలు మారే అవకా
రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్ర కోడ్గా టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ప్రచురించిన
ఫెడెక్స్ కొరియర్లో డ్రగ్స్ ఇతర నిషేధిత వస్తువులు స్మగ్లింగ్ చేస్తున్నారంటూ బెదిరించి, డిజిటల్ లాక్ చేసి సైబర్ దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలకు సంబంధించిన 1,000 స్కైప్ ఐడీలను కేంద్ర ప్రభుత్వం బ్లాక
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను కేంద్ర ప్రభుత్వానికి దాదాపు లక్ష కోట్ల రూపాయల డివిడెండ్ను చెల్లించవచ్చని తెలుస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం ఈ ఏడాది ఫిబ్ర�
ఎన్నికల ప్రచారం కోసం వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పే మోదీ.. ఎందుకు తెలంగాణపై వివక్ష చూపుతున్నారు? ఒక తెలంగాణ బిడ్డగా అడుగుతున్నా.. తెలంగాణ చేసిన తప్పేంటి? ఎందుకు మాకు రావాల్సిన ప్రాజెక్టులు గుజరాత్కు వెళ్లి�
పంటల్లో జింక్, కాపర్ లోటును సర్దుబాటు చేసి, ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడే మరో రెండు నానో టెక్ ఎరువులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఇఫ్కో బుధవారం తెలిపింది. ఇఫ్కో అభివృద్ధి చేస్తున్న నానో టెక్నా
No jobs | ఏండ్లకేండ్లు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోకపోవడం, ప్రైవేటు ఉద్యోగాల కల్పన లేకపోవడంతో నిరుద్యోగిత రేటు అంతకంతకూ పెరుగుతున్నదని సెంటర్ ఫర్ మా నిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐ�
ప్రభుత్వ రంగ బీమా సంస్థలైన జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ల్లో వాటాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. జీఐసీ కోసం నిర్వహి�
CNAP | పెరిగిపోతున్న మొబైల్ మోసాలను కట్టడి చేసేందుకు కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్(సీఎన్ఏపీ) సర్వీసును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారు
వలసలను నిరోధించేందుకు, స్థానికంగానే కూలీలకు ఉపాధి పనులు కల్పించేందుకు 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం(యూపీఏ) ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి ఇప్పటి కేంద్ర ప్రభుత్వం(ఎన్డీఏ) తూట్లు పొడుస్తోంది.