లక్షిత వర్గం ఖలిస్థానీ ఉద్యమానికి సానుకూలంగా ఉండటంతో పాటు మోదీ ప్రభుత్వాన్ని పలుమార్లు విమర్శించినట్టు వెల్లడించారు. ఈ కారణంగానే ఈ డాక్యుమెంటరీని భారత్లో నిషేధించినట్టు తెలుస్తున్నది. కాగా, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, గోద్రా అల్లర్లకు సంబంధించిన బీబీసీ డాక్యుమెంటరీని కూడా గతంలో కేంద్రం నిషేధించడం తెలిసిందే.