కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో దేశవ్యాప్తంగా బీసీల సంక్షేమం కోసం 2 లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని తెలంగాణ ఎంబీసీ సంఘాల సమితి రాష్ట్ర కోకన్వీనర్ కొండూరు సత్యనారాయణ డిమాండ్ చ
రూ.2 లక్షల రుణమాఫీకి ప్రభు త్వం సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
SCSS | రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతను కల్పించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చినదే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం (ఎస్సీఎస్ఎస్). దీని వడ్డీరేటును 3 నెలలకోసారి కేంద్రం సమీక్షించి ఓ నిర్ణయం తీసుకుం�
బీమా చట్టం, 1938ని సవరించడం కోసం ఓ బిల్లును రానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తున్నది. 2047నాటికి అందరికీ బీమా కల్పించాలనే లక్ష్యంతో ఈ చట్టాన్ని సవరించబోతు�
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీల అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని ఆగస్టు 6న చలో పార్లమెంట్ ఉద్యమ కార్యక్రమం ఏర్పాట
జమ్ము కశ్మీర్లో లెఫ్ట్నెంట్ గవర్నర్కు కేంద్రం మరిన్ని అధికారాలను కల్పించింది. దీనిలో భాగంగా జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2019లో కేంద్ర హోం శాఖ కొన్ని సవరణలు చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధానిగా ఇందిరా గాంధీ 1975, జూన్ 25న విధించిన ‘ఎమర్జెన్సీ’ రోజును ఇకపై ‘రాజ్యాంగ హత్యా దినం’గా పాటించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.