న్యూఢిల్లీ, మార్చి 14: దివ్యాంగులకు సంబంధించిన ఆరు ఉపకార వేతనాలు, ఆరు పథకాల వర్తింపునకు కేంద్ర ప్రభుత్వం ఆధార్కార్డును తప్పనిసరి చేసింది. ఒక వేళ ఆధార్ నంబర్లు లేకపోయినట్టయితే ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్తోపాటు పలు ఇతర పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.