బోనకల్లు మండల కేంద్రంలోని విద్య వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని సమగ్ర శిక్ష సెక్టోరియల్ ఆఫీసర్ రామకృష్ణ శనివారం పరిశీలించారు.
Aadhaar | ఆధార్ను స్పష్టమైన పౌరసత్వ రుజువుగా పరిగణించలేమంటూ భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) తీసుకున్న వైఖరి సరైనదేనంటూ సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. ఓటరు పౌరసత్వాన్ని విడిగా తనిఖీ చేయాల్సి ఉంటుందని సుప్�
Aadhaar | దేశంలో గత 14 సంవత్సరాల్లో సుమారు 11.7 కోట్ల మంది మరణించినప్పటికీ ఆధార్ (Aadhaar) కార్డులను జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) మాత్రం కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ (Aadhaar de
ఓవైపు బడులు పునఃప్రారంభం అయ్యాయనే సంబురం.. మరోవైపు చదువుకునేందుకు పుస్తకాలు లేవనే బాధ విద్యార్థులను వెంటాడుతోంది. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగరంలో 11వేల మంది విద్యార్థుల�
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన ఆధార్ అప్లికేషన్ను ఉపయోగించి రియల్ టైమ్లో ప్రయాణికుల ఆధార్ ఐడీలను టికెట్ చెకింగ్ సిబ్బంది ధ్రువీకరిస్తారని రైల్వే శాఖ శనివారం అన్ని జోన్
Police Recruitment Scam | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో భారీ పోలీస్ రిక్రూట్మెంట్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పలువురి అభ్యర్థుల ఆధార్ ఫొటోలను మార్చు చేసి నకిలీ వ్యక్తులు పరీక్ష రాశారు. పరీక్షలో పాసైన తర్వాత అసలు అభ్యర�
భూముల రిజిస్ట్రేషన్లలో ఇకపై ఆధార్ ఈ-సంతకాన్ని అమలు చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి
భారతదేశంలోకి అక్రమంగా చొరబడి, ఇక్కడ ఆధార్, పాస్పోర్టులను పొంది దర్జాగా వ్యాపారాలు చేసుకుంటున్న రోహింగ్యాలను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ సుధీర్బాబు కథనం ప్రకారం..
తన కొడుకుకు ఆధార్ కార్డు ఇవ్వాలని వాటర్టాంకు పైకెక్కిన మహిళ దూకుతానంటూ బెదిరించగా పోలీసులు స్పందించి రక్షించారు. జగద్గిరిగుట్ట పోలీసుల వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట, వెంకటేశ్వరనగర్లో రాధిక(40).. తన పద
ఒకే దేశం.. ఒకే ఐడీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అపార్( ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రి) జారీ ప్రక్రియ హైదరాబాద్ జిల్లాలో నత్తనడకన సాగుతున్నది. ఈనెల 31 వరకు వివరాలు అందించాలన
కొత్త సిమ్కార్డులకు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్(డీఓటీ)కి ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.