నిర్దేశిత ఐఎఫ్ఎంఐఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం) పోర్టల్కు అనుగుణంగా ఉద్యోగులందరి ఆధార్ నంబర్లను నమోదు చేయడానికి చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ ఆఫ్ ట్�
Aadhar-Ration Card Link | రేషన్ కార్డు, ఆధార్ మధ్య అనుసంధానానికి కేంద్రం మరో అవకాశం తెచ్చింది. రేషన్ కార్డు -ఆధార్ అనుసంధాన గడువు మరోమారు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నెలాఖరుకల్లా పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్తో పాన్ నంబర్ను అనుసంధానం చేసుకోవాలని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మంగళవారం స్పష్టం చేసింది. మే 31లోగా ట్యాక్స్పేయర్స్ తమ ఆధార్-పాన్ను లింక్ చేసుకోకపోతే జూన్
దివ్యాంగులకు సంబంధించిన ఆరు ఉపకార వేతనాలు, ఆరు పథకాల వర్తింపునకు కేంద్ర ప్రభుత్వం ఆధార్కార్డును తప్పనిసరి చేసింది. ఒక వేళ ఆధార్ నంబర్లు లేకపోయినట్టయితే ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్తోపాటు పలు ఇతర ప
Adhaar update | ఆధార్ ఉచిత అప్డేట్ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (ఉడాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత అప్డేట్ ప్రస్తుత గడువు మార్చి 14తో ముగుస్తుండగా, దీనిని జూన్ 1
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ (Aadhaar) వివరాలు అప్డేట్ చేసకునేందుకు కల్పించిన గడువును మరోసారి పొడిగించింది.
ఆధార్ కార్డుపై ఉన్న పుట్టిన తేదీని ‘జనన ధ్రువీకరణ’కు పరిగణనలోకి తీసుకోబోమంటూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ప్రకటించింది. పుట్టిన తేదీకి సంబంధించి గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్ను తొలగిం
EPFO-Aadhaar | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకున్నది. తమ సబ్స్క్రైబర్లు తమ జనన ధ్రువీకరణ కోసం సమర్పించే పత్రాల జాబితాలో ‘ఆధార్’ను తొలగించింది. ఆధార్’ను ప్రాథమిక గుర్తింపు కార్డుగా మాత్రమే ప
చాదర్ఘాట్ హిట్ అండ్ రన్ ఉదంతం మరువకముందే.. మరోసారి అక్కడి పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. ఆధార్ లేకుంటే.. కేసు నమోదు చేయమంటూ.. అదృశ్యమైన యువతి కుటుంబ సభ్యులను తిప్పి పంపించారు.
ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో ఆధార్ ఆధారిత వేతన చెల్లింపు విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకురావటంపై ఉపాధి హామీ కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇది దాదాపు 8.9 కోట్లమంది గ్రామీణ కార్మికుల్ని
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానాన్ని(ఏబీపీఎస్) తప్పనిసరి చేయడంపై కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం తీవ్రంగ�
గ్రామ, వార్డు సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజాపాలన కార్యక్రమ ఉమ్మడి ఖమ్మం జిల్లా నోడల్ అధికారి ఎం.రఘునందన్రావు సూచించారు. ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారు తమ దరఖాస్తుకు ఆధార్, ర