తన కొడుకుకు ఆధార్ కార్డు ఇవ్వాలని వాటర్టాంకు పైకెక్కిన మహిళ దూకుతానంటూ బెదిరించగా పోలీసులు స్పందించి రక్షించారు. జగద్గిరిగుట్ట పోలీసుల వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట, వెంకటేశ్వరనగర్లో రాధిక(40).. తన పద
ఒకే దేశం.. ఒకే ఐడీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అపార్( ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రి) జారీ ప్రక్రియ హైదరాబాద్ జిల్లాలో నత్తనడకన సాగుతున్నది. ఈనెల 31 వరకు వివరాలు అందించాలన
కొత్త సిమ్కార్డులకు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్(డీఓటీ)కి ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
బయ్యారం సహకార పరపతి సంఘంలో రైతులకు శనివారం నేరుగా ఆధార్, ఫోన్ నంబర్లను న మోదు చేసి యూరియా పంపిణీ చేశారు. ఈ-పాస్ మెషిన్ ద్వారా ఆన్లైన్లో రైతుల వివరాలు నమోదు చేసి యూరియా పంపి ణీ చేయాలని ప్రభుత్వం నిబం�
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లావాప్తంగా బుధవారం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. నల్లగొండ జిల్లావ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీల్లో 3,483 మంది ఎన్యుమరేటర్లు సర్వేలో భాగస్వాములయ్యారు.
ఆన్లైన్లో ఆధార్ ఉచిత అప్డేట్ గడువును మరోసారి పొడిగించారు. ఆధార్లో మార్పులు, చేర్పులు ఉచితంగా చేసుకోవడానికి గడువు ఈ నెల 14న ముగియడంతో పౌరులకు ఈ సౌకర్యాన్ని మరికొంత కాలం కొనసాగించడం కోసం ఈ ఏడాది డిసెం�
అస్సాంలో కొత్తగా ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేవారు జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) దరఖాస్తు రసీదు నెంబర్ (ఏఆర్ఎన్)ను సమర్పించాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పార�
ఆధార్ నెంబర్ తప్పుగా నమోదు చేయడం ఇద్దరు రైతులకు శాపంగా మారింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం పీఏసీఎస్లో జరిగిన ఈ ఘటనతో ఖంగుతిన్న ఆ రైతులు మీకో దండం సారు.. నాకు రుణమాఫీ చేయండి మహాప్రభో అంటూ అధికారులను వేడ
నిర్దేశిత ఐఎఫ్ఎంఐఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం) పోర్టల్కు అనుగుణంగా ఉద్యోగులందరి ఆధార్ నంబర్లను నమోదు చేయడానికి చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ ఆఫ్ ట్�
Aadhar-Ration Card Link | రేషన్ కార్డు, ఆధార్ మధ్య అనుసంధానానికి కేంద్రం మరో అవకాశం తెచ్చింది. రేషన్ కార్డు -ఆధార్ అనుసంధాన గడువు మరోమారు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నెలాఖరుకల్లా పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్తో పాన్ నంబర్ను అనుసంధానం చేసుకోవాలని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మంగళవారం స్పష్టం చేసింది. మే 31లోగా ట్యాక్స్పేయర్స్ తమ ఆధార్-పాన్ను లింక్ చేసుకోకపోతే జూన్
దివ్యాంగులకు సంబంధించిన ఆరు ఉపకార వేతనాలు, ఆరు పథకాల వర్తింపునకు కేంద్ర ప్రభుత్వం ఆధార్కార్డును తప్పనిసరి చేసింది. ఒక వేళ ఆధార్ నంబర్లు లేకపోయినట్టయితే ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్తోపాటు పలు ఇతర ప