EPFO-Aadhaar | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకున్నది. తమ సబ్స్క్రైబర్లు తమ జనన ధ్రువీకరణ కోసం సమర్పించే పత్రాల జాబితాలో ‘ఆధార్’ను తొలగించింది. ఆధార్’ను ప్రాథమిక గుర్తింపు కార్డుగా మాత్రమే ప
చాదర్ఘాట్ హిట్ అండ్ రన్ ఉదంతం మరువకముందే.. మరోసారి అక్కడి పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. ఆధార్ లేకుంటే.. కేసు నమోదు చేయమంటూ.. అదృశ్యమైన యువతి కుటుంబ సభ్యులను తిప్పి పంపించారు.
ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో ఆధార్ ఆధారిత వేతన చెల్లింపు విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకురావటంపై ఉపాధి హామీ కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇది దాదాపు 8.9 కోట్లమంది గ్రామీణ కార్మికుల్ని
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానాన్ని(ఏబీపీఎస్) తప్పనిసరి చేయడంపై కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం తీవ్రంగ�
గ్రామ, వార్డు సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజాపాలన కార్యక్రమ ఉమ్మడి ఖమ్మం జిల్లా నోడల్ అధికారి ఎం.రఘునందన్రావు సూచించారు. ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారు తమ దరఖాస్తుకు ఆధార్, ర
Aadhar-Passport | ఆధార్ నమోదు కావాలంటే ముందుగా పాస్ పోర్ట్ తరహా వెరిఫికేషన్ తప్పని సరి చేశారు. యోగి ఆదిత్య నాథ్ సీఎంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
అవినితి నిరోధానికి, నల్ల ధనాన్ని అరికట్టడానికి, బినామీ లావాదేవీలకు అడ్డుకట్ట వేయడానికి ప్రజల స్థిర, చర ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆధార్తో అనుసంధానం చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ద
18 ఏండ్లు పైబడి మొదటిసారి ఆధార్ కోసం దరఖాస్తు చేసుకొన్నవారు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో భౌతికంగా వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరవ్వాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రకటించింది.
బీజేపీ కూటమి పాలిత మహారాష్ట్రలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇటీవల బయటపడిన ఆదర్శ్ పథ్ పేడి రూ.202 కోట్ల కుంభకోణం మర్చిపోకముందే, ఆదర్శ్ మహిళా సహకార బ్యాంకులో రూ.60 కోట్ల మేరకు అమాయకులను మోసగించినట్లు
Aadhaar - PAN | మీరు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పొదుపు చేశారా.. అయితే, ఆ ఖాతాలకు వెంటనే మీ పాన్, ఆధార్ సమర్పించండి. లేదంటే ఈ నెల 30 తర్వాత సదరు పొదుపు ఖాతాలను స్తంభింపజేస్తారు.
UIDAI: ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడీ కార్డు ఆధార్ అని యూఐడీఏఐ పేర్కొన్నది. ఆధార్పై మూడీస్ ఇన్వెస్టర్ సంస్థ చేసిన ఆరోపణలను ఖండించింది. ఆ ఆరోపణలు నిరాధారం అని పేర్కొన్నది. ఐఎంఎఫ్
ఉపాధి హామీ కార్మికులకు ఆధార్ ఆధారిత వేతన చెల్లింపుల వ్యవస్థను (ఏబీపీఎస్) సెప్టెంబర్ 1 నుంచి తీసుకొస్తామన్న కేంద్రం.. వెనకడుగు వేసింది. కోట్లాది మంది ఉపాధి కార్మికులు నష్టపోతారన్న విమర్శలు వెల్లువెత్త
గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఇక ‘ఆధార్' ఆధారంగానే చెల్లింపులు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద పనిచేసే వారి తప్పనిసరి ఆధార్ ఆధారి�