Pan Card | ఇక నుంచి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ తదితర చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మదుపు చేసేందుకు పాన్,
ఆధార్ దస్ర్తాలను మూడు నెలల పాటు అంటే ఈ ఏడాది జూన్ 14 వరకు ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Aadhar Card | ఆధార్ ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన ధ్రువీకరణ పత్రం. ఈ నేపథ్యంలో అప్పుడే పుట్టిన బిడ్డకు ఆధార్ కార్డు అందించేలా రాష్ట్ర ప్ర భుత్వం చర్యలు చేపట్టింది. ఏరియా దవాఖానలోనే వివరాలు నమోదు చేసి ఆధార్ కార్డు
రాష్ట్రంలో కంటివెలుగు రెండో విడత కార్యక్రమం నిర్వహణకు రంగం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఈ నెల 18న ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగానే రాష్ట్రవ్యాప్తంగా నేత్ర పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయ
ఆధార్కార్డు.. సిమ్కార్డు దగ్గరి నుంచి పాన్ కార్డు, బ్యాంక్ లావాదేవీలు, విమానయానం ఇలా అన్నింటికి అవసరమే. అయితే, తమిళనాడు ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నది.
గడువు తేదీలోగా ఆధార్తో లింక్కాని పాన్ కార్డు నిరుపయోగం అవుతుందని ఆదాయపు పన్ను శాఖ తాజాగా ఒక హెచ్చరిక జారీచేసింది. ఇప్పటివరకూ ఆధార్తో పాన్ కార్డ్ లింక్ చేసుకోని పన్ను చెల్లింపుదార్లు తక్షణమే అను
ఆధార్ నమోదు కేంద్రాల్లో అక్రమ వసూళ్లు, నకిలీ ఆధార్ కార్డుల తయారీ జోరుగా సాగుతున్నాయి. నిరక్షరాస్యులే లక్ష్యంగా చేసుకుని ఇష్టానుసారంగా డబ్బులు దండుకుంటున్న వారు కొందరైతే ..ఇంకొందరు కాసులకు కక్కుర్తి �
Aadhaar | ఆధార్ (Aadhaar) కార్డు తీసుకుని పదేండ్లయిందా.. అయితే వెంటనే అప్డేట్ చేసుకోండి. ఆధార్ పొంది పదేండ్లు నిండినవారు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను మళ్లీ సమర్పించాలని
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ఓ కేసులో కీలక తీర్పును వెలువరించింది. ఇష్టపూర్వక శృంగారంలో పాల్గొనే వ్యక్తులు.. భాగస్వామి వయసు తెలుసుకునేందుకు ఆధార్, ప్యాన్ కార్డు చెక్ చేయాల్సిన అవసరం లేదని ఓ క
నకిలీ ఓటర్లకు చెక్ పెట్టేందుకు ఓటర్ల లిస్టుతో ఆధార్ అనుసంధానికి అనుమతిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రక్రియ ద్వారా ఆధార్ డాటా దుర్వినియోగమయ్యే అవకాశం ఉందనే ఆందోళన నేపథ�
పాఠశాలల్లో చేరనున్న ఐదేండ్ల లోపు పిల్లల ఆధార్ వివరాలను వారి ఇండ్ల వద్దనే పోస్టల్శాఖ ఉచితంగా నమోదు చేస్తుందని హైదరాబాద్ రీజియన్ పోస్టాఫీస్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆధార్ వినియోగం విషయంలో కేంద్రం ఆగమాగం చేస్తున్నది. ఆధార్ కార్డులో ఉండే పౌరుల వ్యక్తిగత వివరాల భద్రతపై ప్రజల్లో ఇప్పటికే అనేక అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే.