ఆధార్లో మార్పులు, చేర్పుల నిబంధనలను ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (ఉడాయ్)’ కఠినం చేసింది. గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన పత్రాన్ని సమర్పించి మాత్రమే చిరునామా మార్చుకునేలా నిబంధన చేర్చిం�
జవహర్ నవోదయ విద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశం కోసం ఈ నెల 29న నిర్వహించనున్న ప్రవేశపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చొప్పదండి నవోదయ ప్రిన్సిపాల్ మంగతాయారు తెలిపారు. చొప్పదండి మండల �
Aadhar | దేశ పౌరుల విశిష్ట గుర్తింపు కార్డు ఆధార్ వివరాలను వాడుకొనే అధికారం ఇప్పటివరకూ ప్రభుత్వశాఖలకు మాత్రమే ఉంది. అయితే, ఆ పరిధిని విస్తృతం చేస్తూ ప్రైవేటు సంస్థలు కూడా ఆధార్ను వాడుకొనేందుకు అవకాశం కల్ప�
ఆధార్ చట్టంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటివరకు ఆధార్ వివరాలను వాడుకొనే (అథెంటికేషన్) అవకాశం ప్రభుత్వ శాఖలకు మాత్రమే ఉండగా, ఇక నుంచి ప్రజా సంక్షేమం, సుపరిపాలన వ్యహారాల
ఆధార్ కార్డుల్లో త ప్పుల సవరణకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. నిబంధనల పేరిట కేంద్రం, నిర్వాహకులు కొర్రీలు పెడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి సెంటర్ల చుట్టూ తిరుగుతూ విసిగి వేసారి
Pan Card | ఇక నుంచి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ తదితర చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మదుపు చేసేందుకు పాన్,
ఆధార్ దస్ర్తాలను మూడు నెలల పాటు అంటే ఈ ఏడాది జూన్ 14 వరకు ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Aadhar Card | ఆధార్ ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన ధ్రువీకరణ పత్రం. ఈ నేపథ్యంలో అప్పుడే పుట్టిన బిడ్డకు ఆధార్ కార్డు అందించేలా రాష్ట్ర ప్ర భుత్వం చర్యలు చేపట్టింది. ఏరియా దవాఖానలోనే వివరాలు నమోదు చేసి ఆధార్ కార్డు
రాష్ట్రంలో కంటివెలుగు రెండో విడత కార్యక్రమం నిర్వహణకు రంగం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఈ నెల 18న ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగానే రాష్ట్రవ్యాప్తంగా నేత్ర పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయ
ఆధార్కార్డు.. సిమ్కార్డు దగ్గరి నుంచి పాన్ కార్డు, బ్యాంక్ లావాదేవీలు, విమానయానం ఇలా అన్నింటికి అవసరమే. అయితే, తమిళనాడు ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నది.
గడువు తేదీలోగా ఆధార్తో లింక్కాని పాన్ కార్డు నిరుపయోగం అవుతుందని ఆదాయపు పన్ను శాఖ తాజాగా ఒక హెచ్చరిక జారీచేసింది. ఇప్పటివరకూ ఆధార్తో పాన్ కార్డ్ లింక్ చేసుకోని పన్ను చెల్లింపుదార్లు తక్షణమే అను