న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: త్వరలో ఐదు రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటన చేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్రాంచిలలో అక్టోబర్ 4 నుంచి 13న వరకు 28వ విడత ఎలక్టోరల్ బాండ్లను విక్రయించనున్నట్టు తెలిపింది.