BRSV Dharna | కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్నారని ఆరోపిస్తూ శనివారం బీఆర్ఎస్వీ విద్యార్థులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఎంజీఎం దవాఖానలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కొందరు యూనియన్ నాయకులు అమ్మకానికి పెట్టారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువకులకు ఎంజీఎం దవాఖానలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికిన ఓ యూన
ఆదిలాబాద్ జిల్లాలో 162 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. ఇందులో 48,931 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో ప్రాథమిక 21, విద్యార్థు లు 2.539.. ప్రాథమికోన్నత 76, విద్యార్థులు 11959.. హై స్కూల్ 65, విద్యార్థులు 34,433 మంది విద్యన�
టమాటాలు రికార్డు ధర పలుకుతూ సామాన్యుడికి చుక్కలు చూపుతుండగా ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ కంపెనీ నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఎఫ్) టమాటాలను కిల
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన ప్లాట్ఫాంపై న్యూ రివల్యూషన్ 5జీ సేల్ను నిర్వహిస్తుండగా సేల్లో భాగంగా పలు మొబైల్ ఫోన్స్పై భారీ డిస్కౌంట్స్ను ఆఫర్ చేస్తోంది.
పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్య సంరక్షణకు ఆ చిన్నారులు నడుం బిగించారు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీని చిరుతిండ్ల కోసం వినియోగించే చిన్నారులకు భిన్నంగా..సొంతంగా పర్యావరణ హితమైన పనితో డబ్బులు పోగు చే�
వన్ప్లస్ 11 5జీ కస్టమర్ల కోసం వన్ప్లస్ కొన్ని బ్యాంక్ ఆఫర్లను ప్రకటించింది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు రూ. 1000 ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.