కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రభుత్వ రంగసంస్థల అమ్మకాలపై కన్నేసింది. ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయన్న సాకు చెప్పి తెగనమ్మడమే పనిగా పెట్టుకున్నది.
ఈ ఆర్థిక సంవత్సరంలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏకమొత్తంగా విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఇప్పటివరకూ ఫలించకపోవడంతో స్టాక్ మార్కెట్లో ప్రస్తుత అధిక విలువకు ట్రేడవుతున్న న్యూటెక్నాలజీ �
గ్లాండ్ ఫార్మాను చేజిక్కించుకొనేందుకు విదేశీ ఫండ్ మేనేజర్లు పోటీ పడుతున్నారు. ఈ హైదరాబాదీ ఔషధ రంగ సంస్థలో తమకున్న మెజారిటీ వాటాను అమ్మేందుకు ఫోసున్ కంపెనీ సిద్ధమైంది.
ఆన్లైన్లో జాకెట్లను మాత్రమే విక్రయించే ట్రెండ్కు చాలాకాలం క్రితమే శ్రీకారం చుట్టారు కోల్కతాకు చెందిన జూహీ పోద్దార్, ప్రియాంకా పాల్. ఇద్దరూ జిగిరి దోస్తులు. ‘సఖియా’ ఆ స్నేహితుల కలలపంట. తమ సంస్థ ద్వ
భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టిక్కెట్లపై కొన్ని రోజులుగా సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) వ్యవహరిస్తున్న తీరుపై అభిమానులు గుర్రుగా ఉన�
ఐడీబీఐ బ్యాంక్ను విక్రయించేందుకు బిడ్స్ను ఆహ్వానించనున్నట్టు దీపం కార్యదర్శి తుహిన్కాంత్ పాండే చెప్పారు. ఈ బ్యాంక్ ప్రైవేటీకరణకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ (ఈవోఐ)పై డిజిన్వెస్ట్మెంట్ శాఖ
ప్రైమ్ డే సేల్ అనంతరం అమెజాన్ తన వార్షిక గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్కు తెరలేపింది. ఆగస్ట్ 6 నుంచి 10 వరకూ ఐదు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుండగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్పై 40 శాతం వరకూ డిస్క�
భారత్లో ఇటీవల లాంఛ్ అయిన వివో ఎంట్రీలెవెల్ స్మార్ట్ఫోన్ వివో టీ1ఎక్స్ సేల్ బుధవారం నుంచి ప్రారంభమైంది. చైనాలో ఇప్పటికే లాంఛ్ అయిన వివో టీ1ఎక్స్ కంటే భారత్లో వేరియంట్ భిన్నమైనది.
ఫ్లిప్కార్ట్ ఆన్గోయింగ్ బిగ్ సేవింగ్స్ డే సేల్లో ఐఫోన్ 12 ఆకర్షణీయ ధరలో అందుబాటులో ఉంది. జులై 27 వరకూ కొనసాగే ఫ్లిప్కార్ట్ సేల్లో పలు స్మార్ట్ఫోన్ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు లభిస్�
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఈనెల 23న బిగ్ సేవింగ్స్ డే సేల్ను నిర్వహిస్తోంది. ఈ సేల్లో భాగంగా కస్టమర్లకు స్మార్ట్ఫోన్లు, వేరబుల్స్, ల్యాప్టాప్లు సహా పలు ఉత్పత్తులపై ఆకర్షణీయ డీల�