దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 103 రోజుల్లోనే తుక్కు ద్వారా రూ.100 కోట్ల ఆదాయం సమకూరినట్లు రైల్వే జోన్ అధికారులు బుధవారం వెల్లడించారు
తక్కువ గజాల్లో అందరికీ అందుబాటులోని సారిక టౌన్షిప్లో ప్లాట్లను కొనుగోలు చేసేందుకు వేలం పాటలో పాల్గొనాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వైట్హౌస్లో ఏర్పాటు చేసిన �
పంట ఏదైనా నాణ్యమైన విత్తనం ముఖ్యం. విత్తనం బాగుంటేనే పంట దిగుబడి బాగా వచ్చి, రైతుకు నాలుగు పైసలు మిగులుతాయి. త్వరలో వానకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున విత్తనాల కొనుగోలులో రైతులు అత్యంత జాగ్రత్తగా వ్యహర�
నాసిరకం కూలర్ అమ్మినందుకు క్రోమా, సింపొనీలకు వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. వినియోగదారుడికి రూ.5వేల నష్టపరిహారంతో పాటు రూ. రెండు వేలు ఖర్చుల కింది అందజేయాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్�
ఆ కంపెనీ మొత్తం విలువ దాదాపు రూ.5 వేల కోట్లు. పనిచేస్తున్న ఉద్యోగులు 1,000 మంది. ఇంతటి విలువైన కంపెనీని కేవలం రూ.211 కోట్లకు ప్రైవేటుపరం చేసింది మోదీ సర్కారు. ప్రభుత్వ ఏరోస్పేస్ రంగంలో రెండో అతి పెద్ద కంపెనీగా ఉ
ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎస్వోటీ, మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి పది లక్షల విలువైన 70 గ్రాముల డ్రగ్స్, కారు, వెయింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ శిల్పవల్లి �
చైనాలో కార్లు తయారు చేసి భారత్లో అమ్ముకుంటామంటే కుదరదని అమెరికా ఈవీ దిగ్గజం టెస్లాకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. భారత్లో తమ ఈవీలను తయారు చేసేందుకు టెస్లా సిద్ధ�
తెలంగాణ రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన నేపథ్యంలో సరిహద్దుల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కర్ణాటక రాష్ట్రం
మాదక ద్రవ్యాలకు కేంద్రంగా పబ్బులు మారుతున్నట్లు హైదరాబాద్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. రెడ్ హ్యండెడ్గా పట్టుకోవడానికి డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. కొన్ని పబ్బుల్లో జరుగుతున్న చట్ట వ్యతిరేక క�
నమ్మకం, పరస్పర ప్రయోజనం ప్రాతిపదికగా బీమా రంగంలో రారాజుగా వెలుగుతున్న ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రమాదపుటంచుకు చేరుకున్నది. సమాజానికి భరోసానిస్తున్న ఎల్ఐసీని ప్రైవేటుపరం చేయటానికి మోదీ ప
దాదాపు పది సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ వేగం పీఎస్యూ భూముల అమ్మకానికి రెడీ ఇందుకోసం నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రస్తుతానికి 3,400 ఎకరాలు కేటాయింపు 4 ఏండ్లలో 6 లక్షల కోట్�