Asaduddin Owaisi | బీహార్లో అసెంబ్లీ ఎన్నికల జోరు ఊపందుకుంది. దాంతో పార్టీల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. ఈ క్రమంలో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని MIM పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ ఎన్నికల్లో ఏకంగా 100 స్థానాల్లో �
Tejpratap Yadav | బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) కోలాహాలం మరింత ఊపందుకుంటున్నది. ప్రధాన పార్టీలతోపాటు చిన్నాచితకా పార్టీలు కూడా ఎన్నికల కోసం సన్నద్ధం కావడంలో బిజీబిజీగా ఉన్నాయి. ప్రధాన పార్టీలైతే ఏకంగా ప్
Tejashwi Yadav | అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ బీహార్ (Bihar) లో ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలన్నీ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలోని యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఆర్జేడీ అగ్రనేత (RJD top leader) తేజ�
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్కుమార్కు వచ్చే నెలలో జరుగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. బీహార్కు తొమ్మిదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్ దాదాపు రెండు దశాబ్ద�
Tejashwi Yadav | బీహార్ (Deputy CM) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్రీయ జనతా దళ్ (RJD) కీలక నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి (Deputy CM) తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) రాబోయే అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో రెండు నియోజకవర్గాల నుంచి పోట
Chirag Paswan | బీహార్ (Bihar) లో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో కొత్త పొత్తు కుదిరే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి (Union minister) చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (LJP), ఎన్నికల వ్యూహకర్త ప్
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్లో అందరి దృష్టి ముగ్గురు ముఖ్య నాయకులపైనే ఉంది. సీఎం నితీశ్కుమార్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్, జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ల రాజకీయ భవిష్యత్తు ఈ ఎ�
Bypolls to 8 assembly seats | బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 11న బీహార్ అసెంబ్లీ పోలింగ్ రెండవ దశతో పాటు ఈ ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు స�
బీహార్లో అసెంబ్లీ గడువు మరో రెండు నెలల్లో ముగియనుంది. దీంతో ఎన్నికల ఏర్పాట్లను (Bihar Assembly Elections) కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
తమ పార్టీ అభ్యర్థులు ఈసారి తమిళనాడు అసెంబ్లీలోకి తప్పక అడుగుపెడతారని మక్కల్ నీధి మయ్యం (MNM) పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ (Kamal Haasan) నమ్మకం వ్యక్తం చేశారు. 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో �
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీకి వెన్నుపోటు పొడిచి అధికార పార్టీలోకి వెళ్లిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి స్థానిక నేతలు చుక్కలు చ�
అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై (సర్) వివాదం కొనసాగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నది.
Kharge | భారత ఎన్నికల సంఘం (ECI) పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేళ్లుగా ఈసీ ఓట్ల చోరులను కాపాడుతూ వస్తోందని, కీలక సమాచారాన్ని దాచి పెట్టిందని ఆరోప
తెలంగాణలో 31.78 లక్షల మంది (9.08 శాతం) గిరిజనులున్నారు. మొత్తం గిరిజనుల్లో బంజారాలు 20.44 లక్షల మంది (64.32 శాతం) ఉంటారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు లోక్సభ స్థానాలు ఒ�
కామారెడ్డి జిల్లాలోని వరద పీడిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం చేపట్టిన పర్యటన కాంగ్రెస్ పార్టీలోని ఆధిపత్య పోరును మరోసారి తెర మీదకు తెచ్చింది.