అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ముక్కలు చెక్కలు అయినా వెనక్కి తగ్గేదే లేదు అంటూ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ క్షేత్రస్థాయిలో బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా పోరుబాటకు దిగారు
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. మంగళవారం హనుమకొండలోని గుండ్ల�
KTR | ‘కాంగ్రెస్ నేతల కుట్రలకే ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ బలైపోయారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆమె ఓటమికి కాంగ్రెస్ నేతలే కారణం. మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు ఉప్పందించింది ఎవరో.. ఆ కుట�
ఇటీవల బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే గెల్చుకున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ సంక్షోభాన్ని తమ పార్టీ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని ఆరాటపడుతున్నది.
Lawrence | తమిళనాడు రాజకీయాలు మరోసారి ఆసక్తికర మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్ట
KTR | వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు ప్రస్తుతం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా తనదైన ముద్ర
Jamili Elections | కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత ఒకే దేశం, ఒకే ఎన్నిక (జమిలి) విధానాన్ని అమలు చేయడానికి దశలవారీ రోడ్మ్యాప్ను పరిశీలిస్తున్నది. రాష్ట్ర అసెంబ్లీల పదవీ కాలానికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా, తరచూ ఎన్నికల�
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని వర్గాలకూ ఎడాపెడా హామీలు గుప్పించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ హామీల అమలు సంగతి మరిచింది. ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఇంకో అడుగు ముందుకేసి దాదాపు అన్ని వర్గాలకూ ఎగనామం �
AP News | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ లక్ష్యంగా మంత్రి పీ నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రక్తచరిత్ర ఎవరిదో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ బాగా తెలుసని, జగన్ అండ్ కో ఎన్ని అసత్యాలు మ�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ (West Bengal) లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ ఓడిపోవడంతో అంతర్గత విభేదాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటమిపై టీఎం�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ నేతలు ఒకసారి గుర్తుచేసుకోవాలి. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న మూడు డీఏ�
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనించినప్పుడు, దేశంలో ఫెడరలిజం ప్రస్తుత పరిస్థితీ, భవిష్యత్తూ ఏమిటనే సమీక్ష చేసుకోవలసి వస్తున్నది. ఫెడరలిజం తాత్కాలికంగా దెబ్బతినటం మాత్రమే జరుగుతున్నదా, లేక భారత దేశ