ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు హెచ్పీసీఎల్, బీపీసీఎల్�
ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న తమిళనాడులో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతున్నది. సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ఏఐఏడీఎంకేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రూ.10,000 కోట్ల
జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ తీరు ఆది నుంచి చర్చనీయాంశమవుతున్నది. గత అసెంబ్లీలో ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఆయన వ్యవహారశైలి విమర్శలకు తావిస్తున్న
అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అస్సాం, పుదుచ్చేరిలో రికార్డ్స్థాయి ఓటింగ్ నమోదుకాగా, కేరళలో గత ఎన్నికల కంట�
Assembly Elections | అస్సాం (Assam), కేరళ (Kerala), పుదుచ్చేరి (Puduccheri) అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ భారీగా నమోదవుతోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంట వరకు అస
Polling | అస్సాం, కేరళల రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటు�
Assembly Elections | అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద క్యూ కట్టారు. రెండు రాష్ర్టాలు, ఒక యూటీలో ఒకే దశలో చేపడుతున్న పోలింగ్లో.. దాదాపు 5.3 కోట్లమంది �
తెలంగాణలోని కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. కేసు నుంచి తప్పించుకునేందుకు పార్టీ మారిన వ్యక్తి చేతికి పగ్గాలు దక్కాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినా ఈ �
అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. గురువారం రెండు రాష్ర్టాలు, ఒక యూటీలో ఒకే దశలో చేపడుతున్న పోలింగ్లో.. దాదాపు 5.3 కోట్లమంది ఓటర్లు ఆయా పార్టీల భవితవ్యాన్ని నిర్ణయి
Kerala CEO dance | కేరళ (Kerala) సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేరళ ఓటర్లలో ఓటర్లలో చైతన్యం పెంపొందించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఆ రాష్ట్ర ఎన్నిక
Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో 58 ఏళ్ల అన్నాడీఎంకే (AIADMK) అభ్యర్థిని లీమా రోజ్ (Leema Rose) అత్యధిక సంపన్నురాలిగా నిలిచారు. ఆమె కుటుంబ ఆస్తుల విలువ రూ.5,863 కోట్లు కాగా, స్వయంగా ఆమె ఆస్తుల విలువే రూ.1,049 కోట్లుగా ఉ�
Kerala Campaign | కేరళలో ఇన్నాళ్లుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో తెరపడింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. మూడు వారాలకుపైగా హోరాహోరీగా సాగిన రాజకీయ యజ్ఞం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్ట�
తమిళ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎన్నికలకు ముందే ఒక నియోజకవర్గాన్ని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఆయన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్లలో పోటీ చేస్తూ నామినేషన్లు వేశారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ధ్యేయంతో ఏర్పడిన ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్టు వ్యవహరిస్తున్నది.