కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీల్లో మొత్తం 420 హామీలు ఇచ్చింది. రెండేళ్లలో పాక్షికంగా కూడా ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అరకొరగా రైతు భరోసా, సగం మందికే రైతు రుణ
అంతా అనుకున్నట్టు జరిగితే ఆ 10 మందిలో ఒకరిద్దరు మంత్రులై చక్రం తిప్పేవారు. ‘కారు’ గుర్తు మీద గెలిచి చేతి గుంపులో కలిసి సర్కారు పంచన చేరి రాజ్యం ఏలుదామనుకున్నవారి కలలు చివరకు పీడకలలుగా మారిపోయాయి. ఒకరు మార
తెలంగాణలో ఎనకటికి మా చిన్నప్పుడు తుపాకీ రాముడని గ్రామాల్లోకి వస్తుండే వాడు. ఒక చెక్క తుపాకీని భుజాన వేసుకుని ‘మా రాజా.. మా రాజా మాది ఇంత, అంత.. వాడు దొంగ.. వీడు దొర’ అని అన్ని అబద్ధ్దాలు చెబుతూ గారడీ చేసేవాడు.
హరేక్ మాల్ తరహాలో అందరికీ అన్నీ అంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఊదరగొట్టింది. అందులో నిరుద్యోగులకు చాలా ఆశలే పెట్టింది. రెండు లక్షల సర్కారీ ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికింది. అప్పటిదాకా రాజకీ�
2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. విపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు యథేచ్ఛగా పెరిగిపోయాయి. ఒకానొక దశలో ఈ పరిణామంపై కోర్టులు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. అయినప్పటిక�
2023 శాసనసభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షానికి ఉండాల్సిన బాధ్యతను నిర్వర్తించడంలో �
2026, మే 10న తమిళనాడు అసెంబ్లీ కాలవ్యవధి ముగియనున్నది. దీంతో మార్చి-ఏప్రిల్ మధ్యలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతున్నది. ఎన్నికల కోలాహలం మొదలవడంతో తమిళనాడులో వేడి �
తెలంగాణలో చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్కుమార్ పేర్కొన్నా
Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) లో ఓటమి చవిచూసిన పార్టీలు ఇప్పుడు అందుకు కారణాలను విశ్లేషించుకుంటున్నాయి. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) 'జన్ సురాజ్ (Jan Suraaj)' పార్టీ ఖా
Karnataka CM | బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. అధికార ఎన్డీయే (NDA) అక్కడ ఏకంగా 191 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. అంటే మ్యాజిక్ ఫిగర్ను దాటింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Bihar Election Result) కొనసాగుతున్నది. మహాగఠ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు.
ఇది అసాధారణ స్థితి. అధికారం కోసం ప్రయత్నించే పార్టీలు ఎన్నికలలో హామీలివ్వటం సహజం. అందులో కొంత అతిశయోక్తులు కూడా సహజం. తమ జీవితంలో అనేక ఎన్నికలను చూసిన ప్రజలకు ఈ రెండూ అనుభవంలోనివే.
Bihar polls | బీహార్ (Bihar) లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్ ముగింపు దశకు చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 60.40 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి మరో 6 నుంచి 7 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉం
Bihar polls | బీహార్ (Bihar) లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొదటి దశలో 121 స్థానాల్లో పోలింగ్ జరుగగా.. మిగిలిన 122 స్థానాలకు రెండో దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ దశలో మొత్తం 1302 మంది అ�