Congress MLA | అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ముందు అస్సాం (Assam) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ (BJP) లో చేరారు. అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా (Dilip Saikia) ఆధ్వర�
Influencers | అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పశ్చిమ బెంగాల్లో పార్టీలు తమ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. గోడలపై రాతలు, కరపత్రాలు, పేపర్ ప్రకటనలు వంటి సంప్రదాయ ప్రచారాన్ని వదిలి ప్రధాన పార్టీలు అన�
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులను మోసం చేస్తే ఊరుకునేది లేదని, తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ ప్రభుత్వంప�
దేశంలో శాససభ పదవీ కాలం ముగియనున్న మరికొన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ర్టాలతోపాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత
రానున్న తమిళనాడు ఎన్నికల్లో రెండు ప్రధాన జాతీయ కూటములతో పొత్తు పెట్టుకోబోమని, స్వతంత్రంగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని తమిళగ వెట్ర కళగం(టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్ ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచీ కాంగ్రెస్తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన కమ్యూనిస్టులు క్రమంగా దూరం జరుగుతున్నారు. కమ్యూనిస్టులు తమతో కలిసే ఉన్నారని అధికార పార్టీ నేతలు బహిరంగ సమావేశాల్లో చెప్తున్నా.. క�
కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీల్లో మొత్తం 420 హామీలు ఇచ్చింది. రెండేళ్లలో పాక్షికంగా కూడా ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అరకొరగా రైతు భరోసా, సగం మందికే రైతు రుణ
అంతా అనుకున్నట్టు జరిగితే ఆ 10 మందిలో ఒకరిద్దరు మంత్రులై చక్రం తిప్పేవారు. ‘కారు’ గుర్తు మీద గెలిచి చేతి గుంపులో కలిసి సర్కారు పంచన చేరి రాజ్యం ఏలుదామనుకున్నవారి కలలు చివరకు పీడకలలుగా మారిపోయాయి. ఒకరు మార
తెలంగాణలో ఎనకటికి మా చిన్నప్పుడు తుపాకీ రాముడని గ్రామాల్లోకి వస్తుండే వాడు. ఒక చెక్క తుపాకీని భుజాన వేసుకుని ‘మా రాజా.. మా రాజా మాది ఇంత, అంత.. వాడు దొంగ.. వీడు దొర’ అని అన్ని అబద్ధ్దాలు చెబుతూ గారడీ చేసేవాడు.
హరేక్ మాల్ తరహాలో అందరికీ అన్నీ అంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఊదరగొట్టింది. అందులో నిరుద్యోగులకు చాలా ఆశలే పెట్టింది. రెండు లక్షల సర్కారీ ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికింది. అప్పటిదాకా రాజకీ�
2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. విపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు యథేచ్ఛగా పెరిగిపోయాయి. ఒకానొక దశలో ఈ పరిణామంపై కోర్టులు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. అయినప్పటిక�
2023 శాసనసభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షానికి ఉండాల్సిన బాధ్యతను నిర్వర్తించడంలో �
2026, మే 10న తమిళనాడు అసెంబ్లీ కాలవ్యవధి ముగియనున్నది. దీంతో మార్చి-ఏప్రిల్ మధ్యలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతున్నది. ఎన్నికల కోలాహలం మొదలవడంతో తమిళనాడులో వేడి �
తెలంగాణలో చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్కుమార్ పేర్కొన్నా