వయసు మీద పడటం, అనారోగ్య సమస్యలు, రాజకీయాల్లో పెరిగిన అవినీతి కారణంగా 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య శనివారం ప్రకటించారు.
కేరళలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) హ్యాకింగ్ అంశం కలకలం రేపింది. ఇది తీవ్రమైన నేరమని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు రాజ్మోహన్ ఉ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం తొమ్మిది అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుస్తుందని.. సీఎం రేవంత్రెడ్డి ఇది రాసిపెట్టుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రా�
రాష్ట్రంలో ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పిన కాంగ్రెస్పై నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు.
ఎన్నికల నిబంధనలపై మాజీ ప్రధాని మన్మోహన్ వైఖరిని గుర్తు చేసుకున్నారు మాజీ సీఈసీ ఖురేషీ. ‘2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తమ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉద్య�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి తప్పదని తెలిసే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్పై నిందలు వేస్తూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచార�
మరణించిన, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి ఓట్లతో పాటు డూప్లికేట్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)తో ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతున్నట్టు త�
KTR | రాష్ట్రంలో రెండున్నరేండ్లుగా ప్రభుత్వం నడువడం లేదని, కేవలం మాఫియా మాత్రమే రాజ్యమేలుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర నలుమూలలా ఎవరిని కదిలించినా కాంగ్రెస్ అర�
ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తారు. గ్రామాల్లో ఉపాధి పనుల పర్యవేక్షణ, కార్మికుల హాజరు నమోదు, పనుల కొలతలు, రికార్డుల నిర్వహణ, ఫొటోల అప్లోడ్, వేతనాల చెల్లింపు, జ�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ముక్కలు చెక్కలు అయినా వెనక్కి తగ్గేదే లేదు అంటూ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ క్షేత్రస్థాయిలో బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా పోరుబాటకు దిగారు
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. మంగళవారం హనుమకొండలోని గుండ్ల�
KTR | ‘కాంగ్రెస్ నేతల కుట్రలకే ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ బలైపోయారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆమె ఓటమికి కాంగ్రెస్ నేతలే కారణం. మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు ఉప్పందించింది ఎవరో.. ఆ కుట�
ఇటీవల బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే గెల్చుకున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ సంక్షోభాన్ని తమ పార్టీ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని ఆరాటపడుతున్నది.
Lawrence | తమిళనాడు రాజకీయాలు మరోసారి ఆసక్తికర మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్ట
KTR | వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.