తమ పార్టీ అభ్యర్థులు ఈసారి తమిళనాడు అసెంబ్లీలోకి తప్పక అడుగుపెడతారని మక్కల్ నీధి మయ్యం (MNM) పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ (Kamal Haasan) నమ్మకం వ్యక్తం చేశారు. 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో �
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీకి వెన్నుపోటు పొడిచి అధికార పార్టీలోకి వెళ్లిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి స్థానిక నేతలు చుక్కలు చ�
అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై (సర్) వివాదం కొనసాగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నది.
Kharge | భారత ఎన్నికల సంఘం (ECI) పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేళ్లుగా ఈసీ ఓట్ల చోరులను కాపాడుతూ వస్తోందని, కీలక సమాచారాన్ని దాచి పెట్టిందని ఆరోప
తెలంగాణలో 31.78 లక్షల మంది (9.08 శాతం) గిరిజనులున్నారు. మొత్తం గిరిజనుల్లో బంజారాలు 20.44 లక్షల మంది (64.32 శాతం) ఉంటారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు లోక్సభ స్థానాలు ఒ�
కామారెడ్డి జిల్లాలోని వరద పీడిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం చేపట్టిన పర్యటన కాంగ్రెస్ పార్టీలోని ఆధిపత్య పోరును మరోసారి తెర మీదకు తెచ్చింది.
ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ ఓటర్ల కోసం ఆధునిక టెక్నాలజీతో కూడిన ఓటరు గుర్తింపు కార్డులు అందచేయడానికి ఎన్నికల కమిషన్ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణలు పూ
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీతో సుమారు 20 నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుదిరిన సోషల్ కాంట్రాక్ట్ ముగిసిపోయింది. రైతుల కోసం ఎరువులకు సంబంధించి ప్రస్తుతం కనిపిస్తున్న దారుణ వైఫల్యం అందుకు తాజ�
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బడుగుల ఓట్ల కోసం జపాలు చేసిన కాంగ్రెస్ సర్కారు.. తీరా గెలిచాక వారి సంక్షేమానికి తూట్లు పొడుస్తోంది. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం, వినియోగం కోసం గత ప్రభుత్వం ఖమ్మం జిల్లా కే�
కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) ప్లేట్ ఫిరాయించారు. బీహార్లో (Bihar) నేరాలు పెరిగిపోయాయని, శాంతి భద్రతతలు క్షీనించాయని రెండు రోజుల క్రితం సీఎం నితీశ్
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని ఉపాధి హామీ క్షేత్రసహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముదిగొండ శ్యామలయ్య డిమాండ్ చేశారు. నామమాత్రపు వేతనంతో కుటుంబాలను పోషించుకుంటున్న తమక�
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రీ ఫైనల్ లాంటివని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ కార్యకర్తలకు ఉద్బోధించారు. టికెట్ ఎవరికి ఇచ్చినా వారిని గెలిపిం�
Rahul Gandhi | బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలకు పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస హత్య ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత (Congr
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని భద్రాద్రి జిల్లా కరకగూడెం ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆ హామీ ప్రకారం ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయాన్ని వెంటనే అం�
ONOE | లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదని మాజీ కేంద్రమంత్రి, సీనియర్ న్యాయవాది ఈఎంఎస్ నాచియప్పన్ పార్లమెంటరీ కమిటీకి తెలిపారు. ప్రజాప్రాతినిధ్య �