Tamilnadu: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై, మహిళా మోర్చా చీఫ్ వనతి శ్రీనివాసన్.. ఒకే సీటు కోసం పోటీపడుతున్నారు. ఆ ఇద్దరూ కోయంబత్తూరు నార్త్ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దీంతో �
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ర్టాల్లో మహిళా ఓటర్లను తమవైపునకు తిప్పుకొనేందుకు అధికార పార్టీలు పెద్ద ఎత్తున నగదు బదిలీ పథకాల్ని ఎంచుకున్నాయి. రాజకీయ పార్టీల విజయావకాశాలను మెరుగుపరిచే వ్యూహ
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ భూమి లేని నిరుపేదలకు యేటా రెండు విడుతల్లో రైతులకు ఇచ్చే రైతుబంధు మాదిరిగానే రూ.12 వేలు అందించేలా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోస
Vijay | దేశవ్యాప్తంగా ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు ప్రధాన శక్తుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ముఖ్యంగా ఎం.కే. స్టాలిన్ నేతృత్వంలోని డ�
అసెంబ్లీ ఎన్నికల ముందు అలవికాని హామీలు గుప్పించిన కాంగ్రెస్, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై 27 నెలలు గడుస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడంలో మీనమేషాలు లెక్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర బెంగాల్ ఓటర్ల నిర్ణయం కీలకం కానున్నది! రాష్ట్రంలో రెండు వంతుల మెజారిటీపై కన్నేసిన భారతీయ జనతా పార్టీ ఆ ప్రాంతంలోని 54 సీట్లను గెలుచుకోగలిగితే అధికార పీఠం తమకే �
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) పై తీవ్ర విమర్శలు చేశారు. ముర్షిదాబాద్ (Murshidabad) లో శుక్రవారం రామనవమి శోభాయాత్ర జరుగుతున్న సమయంలో ఘర్షణలు చోటుచేసుకోవ
దక్షిణాదిలోని కీలకమైన రెండు రాష్ర్టాలు తమిళనాడు, కేరళం, ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, తూర్పు రాష్ర్టాలైన అస్సాం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు ఏప్రిల్ నెలాఖరులోగా జరిగే ఎన్నికలు దేశ రాజకీయ పరిస్థి�
K Krishnasamy | అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ తమిళనాడు (Tamil Nadu) లో పార్టీలు పొత్తులు, ఎత్తులతో బిజీబిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో కే క్రిష్ణసామి (K Krishnasamy) నేతృత్వంలోని పుతియ తమిళగం పార్టీ (PTP) ఎన్డీఏ వీడనున్నట్లు తెలుస్తోంది.
Tamil Nadu : త్వరలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐఏడీఎంకే పార్టీ కూడా తాజాగా ఉచిత పథకాలతో మేనిఫెస్టో రూపొందించింది. దీని ప్రకారం రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన మహిళలకు ఉచితంగా ఫ్రిజ్లు అందించనున్నారు.
Assembly Elections | కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) షెడ్యూల్ ప్రకటించడంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొన్నది.
Assembly Elections | కేరళ (Kerala) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కోసం కాంగ్రెస్ పార్టీ (Congress Party) తొలి జాబితా ప్రకటించింది. ఎన్నికల్లో పోటీపడే 55 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను వెల్లడించింది. ఆ జాబితాలో మొత్తం 19 మంది సిట్టింగ్
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి పశ్చిమ బెంగాల్పై పడింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సారథ్యంలోని �