Tejashwi Yadav | అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఓటర్ల జాబితా (Voters list) ను సవరించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఇటీవల ప్రకటించింది.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పుడు వివరాలు పేర్కొన్నందుకు అనర్హత వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని పేర్కొంటూ బీర్ల
మునిపల్లి మండలాన్ని (Munipalli) ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతా.. మండలంలోని గ్రామాలన్నింటినీ అభివృద్ధి పథంలో నడిపిస్తా.. దెబ్బతిన్న గ్రామాలు అన్ని బాగు చేయిస్తా.. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ద�
గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసి గెలిచామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి బహిరంగ ప్రకటన చేశారని, వెంటనే సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే పదవి నుంచి బర్త�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సీఎం రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు మండిపడ్డారు. సోమవారం ఈ ఫార్ములా కేసులో ఏసీబీ ఎదుట హాజరయ్యేందుకు వెళ్త
అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి నిరాశే మిగిలింది. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా మంత్రి పదవి ఖాయమన్న ధీమాతో ఉన్న
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లోని ఔరంగాబాద్లో శుక్రవారం నిర్వహించిన ఒక బహిరంగ సభ ప్రధాని మోదీకి షాకిచ్చింది. నిర్వాహకులు సభా ప్రాంగణంలో 30 వేల కుర్చీలు వేయగా, సభకు పట్టుమని 400 మంది లోపే హాజరయ�
మరి కొన్ని నెలల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డీఏ)లో లుకలుకలు ప్రారంభమయ్యాయా? గత వారం జరిగిన కొన్ని ఆసక్తికర పరిణామాలు ఈ ఊహాగా నాలకు బలాన్ని�
Amarachinta | అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. స్థానిక ఎన్నికలు అంటూ ప్రజల్లోకి వెళ్లడానికి ధైర్యం చాలడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొంకనూన్ పల్లె భగవంత్ రెడ్
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు తాజాగా మరో హామీపై చేతులెత్తేసింది. నిరుపేదలకు ఇంటిజాగలు ఇవ్వలేమని, ప్రభుత్వం వద్ద భూమి లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప�
Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు బాంబే హైకోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ నేత దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు సమన్లు పంపింది.
కాంగ్రెస్ సర్కార్ ను కూల్చే ఆలోచన తమకు లే దని, రేవంత్రెడ్డికి ప్రజలు ఐదేండ్లు అధికారం ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం
Actor Vijay | తమిళనాడు (Tamil Nadu) లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ డీఎంకే (DMK), టీవీకే (TVK) పార్టీల మధ్యనే ఉంటుందని తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ చెప్పారు.
Assembly Elections | రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీదే అఖండ విజయమని తేలింది. తిరుగులేని మెజారిటీతో గులాబీ దళం తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టమైంది. తెలంగాణలో గరిష్ఠంగా 87 సీట్లలో బీ