Ajaypal Sharma | పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) రెండో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని ఫాల్టా నియోజకవర్గం (Falta Constituency) లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి
అసెంబ్లీ ఎన్నికలవేళ పశ్చిమ బెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఏకకాలంలో పెద్ద ఎత్తున సోదాలను చేపట్టారు. ప్రజా పంపిణీ కోసం కేటాయించిన గోధుమల అక్రమ రవాణా, అమ్మకాలకు సంబంధించి కేసుల�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ (West Bengal) లో హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పై తాము చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి (Mamata Banerjee) అన్నారు. కేంద్ర హోంమ�
పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీలకు గురువారం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ రెండు రాష్ర్టాల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. పశ్చిమ బెంగాల్లో మొదటి విడతలో 152 సీట్లకు, తమి�
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 29న ముగిసిన వెంటనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ సూచించింది. ప్రస్తుతం ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్
Suvendu Adhikari | పశ్చిమబెంగాల్ (West Bengal) ప్రజలు మమతా బెనర్జీ (Mamata Banerjee) ని తుడిచిపెట్టేస్తారని ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత సువేంధు అధికారి (Suvendu Adhikari) చెప్పారు. ఈ ఎన్నికల్లో సువేందు అధికారి.. మమతాబెనర్జి పో�
Srinidhi Chidambaram | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అవి సంబురాలు చేసుకోవాల్సిన సందర్భాలని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి సీ చిదంబరం (C Chidambaram) కోడలు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) కార్తి చిదంబరం (Karti Chidambaram) సతీమణి శ్రీనిధి చిదంబరం (Srinidhi Chidambaram) అన్నా
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోరుతూ ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. గత కొంతకాలంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళ�
Assembly Elections | తమిళనాడు (Tamil Nadu) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోరు క్లైమాక్స్కు చేరుకుంది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఏప్రిల్ 23న (బుధవారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.
Prajapoll Survey | తమిళనాడులో రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రజాపోల్ సర్వే సంస్థ తన ప్రీ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించింది. రాష్ట్రంలో అధికారి డీఎంకేకే ప్రజలు మరోసారి పట్టంగట్టబోతున్నారని
Praja Poll Survey | పశ్చిమబెంగాల్ (West Bengal) లో బీజేపీ జయకేతనం ఎగురవేయబోతున్నదని ప్రీపోల్ సర్వే (Pre poll survey) లో వెల్లడైంది. ప్రజాపోల్ అనలిటిక్స్ సంస్థ (PPA) చేసిన సర్వేలో బెంగాల్ ప్రజలు బీజేపీకే పట్టంగడుతారని తేలింది. మొత్తం
Tamil Nadu Elections | తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్కు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండటంతో ఎన్నికల అధికారులు తనిఖీలను తీవ్రతరం చేశారు. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్కు ముందు రాష్ట్రవ్యాప్తంగా భారీగా నగదు,
TVK Chief Vijay | తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్కు సమయం దగ్గరపడింది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రమంతటా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న పోలింగ్ నేపథ్యంలో ఇవాళ సా�
అసెంబ్లీ ఎన్నికలకు తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో విపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కేంద్ర సంస్థలు ఐటీ, ఈడీ తమ దాడులను ఉధృతం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, త�