అసెంబ్లీ ఎన్నికల్లో అర చేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక హామీలను అటకెక్కించింది. అధికార పగ్గాలు చేపట్టి ఏడాది దాటినా చెప్పిన స్కీమ్లను పట్టించుకోవడం లేదు. పూర్తి స్థాయిలో ఆరు గ్య�
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, అంకోల్ తండ�
Year Ender 2024 | రాజకీయంగా 2024 సంవత్సరంలో పార్టీలకు ఆశ్చర్యకరమైన ఫలితాలే వచ్చాయి. ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం అంత సులభం కాదని ఈ సంవత్సరంలో జరిగిన పలు ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. లోక్సభతో పాటు వివిధ అసె
Nana Patole | మహారాష్ట్ర (Maharastra) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) కాంగ్రెస్ పార్టీ (Congress party) ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే (Nana Patole) రాజీనామా చేశారంటూ వచ్చిన వార్తలను ఆయన కొట్టివేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.2 లక్షల లోపు రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక మాట మార్చింది. వాయిదాలు వేస్తూ అధికారంలోకి వచ్చి ఏడాదైనా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడంలో వి
Eknath Shinde | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమే మరోసారి విజయానికి చేరువైంది. మెజారిటీకి మించిన స్థానాల్లో మహాయుతి ఆదిక్యంలో దూసుకుపోతున్నది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకుగాను ప్రస్తుతం మ�
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు బుధవారం పోలింగ్ పూర్తయిన కొద్దిసేపటికే ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో చాలా సంస్థలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమే రెండు రాష్ర్టాల్లో అధికారంలోకి వస
Assembly elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 45.53 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Mukesh Ambani | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Assembly elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బాలీవుడ్ తారలు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
Assembly elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 32.18 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Ramdas Athawale | దేశంలోని ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకునేలా చట్టం తీసుకురావాలని కేంద్ర మంత్రి (Union Minister) రాందాస్ అథవాలే (Ramdas Athawale) అన్నారు. మహారాష్ట్ర (Maharastra) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్ మందకొ�
Assembly elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) పోలింగ్ బుధవారం కొనసాగుతోంది. అయితే, ప్రస్తుతం మహా ఎన్నికలకు పోలింగ్ మందకొడిగా సాగుతోంది.
Assembly elections | మహారాష్ట్ర, ఝార్ఖండ్ (Jharkhand)లో అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకూ కేవలం 6.61 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.