అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోరుతూ ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. గత కొంతకాలంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళ�
Assembly Elections | తమిళనాడు (Tamil Nadu) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోరు క్లైమాక్స్కు చేరుకుంది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఏప్రిల్ 23న (బుధవారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.
Prajapoll Survey | తమిళనాడులో రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రజాపోల్ సర్వే సంస్థ తన ప్రీ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించింది. రాష్ట్రంలో అధికారి డీఎంకేకే ప్రజలు మరోసారి పట్టంగట్టబోతున్నారని
Praja Poll Survey | పశ్చిమబెంగాల్ (West Bengal) లో బీజేపీ జయకేతనం ఎగురవేయబోతున్నదని ప్రీపోల్ సర్వే (Pre poll survey) లో వెల్లడైంది. ప్రజాపోల్ అనలిటిక్స్ సంస్థ (PPA) చేసిన సర్వేలో బెంగాల్ ప్రజలు బీజేపీకే పట్టంగడుతారని తేలింది. మొత్తం
Tamil Nadu Elections | తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్కు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండటంతో ఎన్నికల అధికారులు తనిఖీలను తీవ్రతరం చేశారు. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్కు ముందు రాష్ట్రవ్యాప్తంగా భారీగా నగదు,
TVK Chief Vijay | తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్కు సమయం దగ్గరపడింది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రమంతటా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న పోలింగ్ నేపథ్యంలో ఇవాళ సా�
అసెంబ్లీ ఎన్నికలకు తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో విపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కేంద్ర సంస్థలు ఐటీ, ఈడీ తమ దాడులను ఉధృతం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, త�
PM Modi | పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారంలో భాగంగా పలు ర్యాలీల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ (PM Modi).. ఓ చిన్న దుకాణం దగ్గరికి వెళ్లి ఝాల్మురీ (మసాలా మరమరాలు-JhalMuri) కొని తిని అందరినీ ఆశ్చర్యంలో ము
Tamil Nadu Elections | తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ సేలం జిల్లా (Selam district) లోని ఎడప్పాడి నియోజకవర్గం (Edappadi Constituency) లో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ (Actor Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ �
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు హెచ్పీసీఎల్, బీపీసీఎల్�
ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న తమిళనాడులో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతున్నది. సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ఏఐఏడీఎంకేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రూ.10,000 కోట్ల
జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ తీరు ఆది నుంచి చర్చనీయాంశమవుతున్నది. గత అసెంబ్లీలో ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఆయన వ్యవహారశైలి విమర్శలకు తావిస్తున్న
అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అస్సాం, పుదుచ్చేరిలో రికార్డ్స్థాయి ఓటింగ్ నమోదుకాగా, కేరళలో గత ఎన్నికల కంట�