బీజేపీతో పాటు ఇతర జాతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థలనుంచి భారీగా విరాళాలు వస్తున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
ఎలక్టోరల్ బాండ్లపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు 3 సెట్లుగా విభజించి, వేర్వేరుగా విచారించనున్నది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నది.
ఎలక్టోరల్ బాండ్ల 24వ విడత జారీకి కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు బాండ్లు అమ్మకానికి అందుబాటులో ఉండనున్నాయి. బాండ్ల విక్రయం ప్రారంభం కానున్న సోమవారమే గుజరాత్ అసెంబ్లీ �
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా గత ఐదేండ్లలో రాజకీయ పార్టీలకు రూ.10,792 కోట్ల విరాళాలు లభిస్తే అందులో 75 శాతానికి పైగా విరాళాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే దక్కాయి.
న్యూఢిల్లీ: ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయవచ్చు అని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ను 2018లో ప్రవేశపెట్టన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ బాం�