Electoral bonds: ఎన్నికల బాండ్ల విక్రయం కేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఊరట లభించింది. ఆ కేసులో కర్నాటక హైకోర్టు విచారణపై స్టే ఇస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
Electoral Bonds | ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. బాండ్ల పేరుతో స్కామ్ జరిగిందన్న ఆరోపణలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు �
ఎన్నికల బాండ్ల పథకంలో డాటా ఆధారంగా ‘క్విడ్ ప్రో కో’ ఉదంతాలపై కోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. రాజకీయ పార్టీలు, కార్పొరేట్లకు మధ్య నెలకొన్న ‘క్విడ్ ప్రో క�
ఎలక్టోరల్ బాండ్లు భారీ వసూళ్ల దందా స్కీమ్గా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ఈ స్కీమ్ను బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తే దాతల పేర్లను ఎందుకు దా�
ఎన్నికల కమిషన్కు (ఈసీ) అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఇచ్చేందుకు ఎస్బీఐ నిరాకరించింది. ఇది విశ్వసనీయ సమాచారం, వ్యక్తిగత వివరాలుగా పేర్కొన్నది.
ఎన్నికల బాండ్ల విక్రయాలకు సంబంధించి ‘ఎస్వోపీ’ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రక్రియను బయటపెట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిరాకరించింది. బాండ్ల విక్రయాలు, ఎన్క్యాష్ నిమిత్త�
ఏ రాజకీయ పార్టీ అయినా నిధులు లేకుండా మనుగడ సాగించలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్నికల బాండ్లపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
liquor policy case | మద్యం పాలసీ కేసు నిందితుడి డబ్బు బీజేపీ ఖాతాలోకి వెళ్లిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. ఎలక్టోరల్ బాండ్లుగా అతడి నుంచి కోట్లాది డబ్బు తీసుకున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అరెస్ట్ చేయ