ఎట్టకేలకు ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం అల్ఫా-న్యూమెరిక్ నంబర్లతో కూడిన ఎన్నికల బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్కు స్టేట్ బ్యాంక్ ఆ�
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Electoral Bond | సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021-20 సంవత్సరానికి సంబంధించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్కు అప్పగించింది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఈ డేటాను అధికారిక వెబ్స�
Electoral Bonds | ఎలక్టోరల్ బాండ్లపై భారత ఎన్నికల సంఘం ఆదివారం రెండో జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ సమర్పించిన డేటాను మరోసారి అందుబాటులో ఉంచినట్లు ఈసీ పేర్�
Electoral Bonds | ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ వెబ్సైట్లో పెట్టింది. సుప్రీంకోర్టు సూచనతో బాండ్ల వివరాలను ఈసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మరోసారి వెబ్సైట్లో వివరాలు వెబ్�
ప్రజాస్వామ్యంలో దాపరికానికి తావు లేదని, ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలకు అన్ని విషయాలు తెలియజేయడమని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ పారదర్శకత కోసమే తామంతా ఉన్నట్టు పేర్క�
రాజకీయ పార్టీలకు వచ్చే నిధులపై చాలా రోజులుగా విమర్శలు ఉన్నాయి. పార్టీలకు ఏ సంస్థలు నిధులు ఇస్తున్నాయి ? ప్రతిఫలంగా ఆ సంస్థలు ఆశిస్తున్న ప్రయోజనాలు ఏంటి ? అసలవి ఎలాంటి వ్యాపారం చేస్తాయి ? వాటిపై ఏమైనా ఆరోప�
రాజకీయ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఎలక్టోరల్ బాండ్ విధానాన్ని ప్రవేశపెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని.. కానీ నేడు వాటి వెనుక ఉన్న అసలు కోణాన్ని దేశం అర్థం చేసుకుందని కాంగ్రెస్ నేత రా�
రాజకీయాలను భ్రష్టు పట్టించేందుకే మోదీ సరార్ ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చిందని, ఎస్బీఐ అధికారుల వెనుక కేంద్రం పెద్దలున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
Mallikarjun Kharge | ఎలక్టోరల్ బాండ్ల పథకంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని అన్నారు.
Sanjay Raut | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈడీ, సీబీఐ లాంటి జాతీయ దర్యాప్తు సంస్థలు దాడులు జరిపిన కంపెనీలే ఈ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడంపై పలు పార్
Nirmala Sitaraman | ఎన్నికల విరాళాలకు, ఈడీ దాడులకు సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈడీ దాడులకు ఉపక్రమించగానే తమను తాము రక్షించుకోవడం కోసం కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశ
Supreme Court: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్లకు చెందిన నెంబర్లను బహిర్గతం చేయాలని కోర్టు తెలిపింది. ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చిందో తెలియాలని సుప�