Future Gaming:
ఫ్యూచర్ గేమింగ్ సంస్థ రూ.1368 కోట్లు విరాళం ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు ఆ సంస్థ ఆ మొత్తాన్ని అందజేసింది. దీనికి సంబంధించిన డేటాను ఈసీ రిలీజ్ చేసింది. ఇంతకీ ఫ్యూచర్ గేమి�
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ వివరాలను ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. 13న బాండ్ల వివరాలను ఈసీకి ఎస్బీఐ అందించగా, 15న సాయంత్రం 5 గంటల్లోగా ఈ వివర
EC | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అధికారిక వెబ్సైట్ eci.gov.inలో అందుబాటులోకి తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు
Rajiv Kumar | ఎలక్టోరల్ బాండ్ల కేసుపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు సుప్రీంకోర్టు గడువులోగా వెల్లడిస్తామని తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు చ�
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చేసింది. 2019 నుంచి 2024 వరకు సుమారు 22,217 ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసినట్లు ఎస్బీఐ తెలిపింది. దీంట్లో ఇప్పటికే 22,030 బాండ్లను రిడీమ్ చేశారన
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎట్టకేలకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మంగళవారం ఎన్నికల కమిషన్కు సమర్పించింది. మంగళవారం పని వేళలు ముగిసే నాటికి ఎలక్టోరల్ బాండ్ల వివర�
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి అదనపు సమయం ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. బ్యాంకు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ..
జాతీయ పార్టీలకు 2022-23లో అజ్ఞాత వనరుల నుంచి వచ్చిన మొత్తం ఆదాయంలో 82 శాతానికిపై గా ఎలక్టోరల్ బాండ్ల నుంచే వచ్చినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది.
ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సుప్రీంకోర్టును కోరింది.
Amartya Sen | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. సుప్రీం నిర్ణయాన్ని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్�
Electoral bonds: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అధికారంలోని బీజేపీ పార్టీకి 6566 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇచ్చిన తీర్పులో కొన్ని పార్టీల లావాదేవీలు వెల్లడయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం క�