Electoral bonds: ఎలక్టోరల్ బాండ్లు అంటే చట్టపరమైన లంచమే అని కాంగ్రెస్ నేత చిదంబరం ఆరోపించారు. ఆ బాండ్లు బీజేపీకి బంగారు పంటగా మారుతుందని ఆయన విమర్శించారు. అక్టోబర్ 4 నుంచి 13న వరకు 28వ విడత ఎలక్టోరల్ బా�
ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను ‘డబ్బు మూటలపై కూర్చొన్న పాము’గా ప్రధాని మోదీ అభివర్ణించారని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు.
దేశంలోని రాజకీయ పార్టీలకు అనామక వనరుల నుంచి విరాళాల రూపంలో వందల కోట్ల రూపాయాలు వచ్చిపడుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయంలో 76 శాతానికిపైగా(దాదాపు రూ.887 కో�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం ఎలక్టోరల్ బాండ్ల అమ్మకానికి సిద్ధమైంది. బాండ్ల అమ్మకానికి శుక్రవారం ఆమోదం తెలిపింది. 26వ విడత కింద ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు బాండ్లను విక్రయించనున్నట్టు ఆర్థిక శా�
బీజేపీతో పాటు ఇతర జాతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థలనుంచి భారీగా విరాళాలు వస్తున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
ఎలక్టోరల్ బాండ్లపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు 3 సెట్లుగా విభజించి, వేర్వేరుగా విచారించనున్నది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నది.
ఎలక్టోరల్ బాండ్ల 24వ విడత జారీకి కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు బాండ్లు అమ్మకానికి అందుబాటులో ఉండనున్నాయి. బాండ్ల విక్రయం ప్రారంభం కానున్న సోమవారమే గుజరాత్ అసెంబ్లీ �
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా గత ఐదేండ్లలో రాజకీయ పార్టీలకు రూ.10,792 కోట్ల విరాళాలు లభిస్తే అందులో 75 శాతానికి పైగా విరాళాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే దక్కాయి.
న్యూఢిల్లీ: ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయవచ్చు అని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ను 2018లో ప్రవేశపెట్టన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ బాం�