Kapil Sibal | ఎలక్టోరల్ బాండ్ పథకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై ప్రతిపక్ష నేతలు సంతోషం వ్యక్తం చేశారు.
Electoral Bonds: ఎన్నికల బాండ్ల స్కీమ్ రాజ్యాంగ విరుద్దం అని సుప్రీం తెలిపింది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన బాండ్ల వివరాలను ఎస్బీఐ వెల్లడించాలని కోర్టు ఆదేశించింది. బ్లాక్ మనీని ఆ బాండ్ల అడ్డ
రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత తీసుకొచ్చే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనున్నది.
Electoral Bonds | ఎలక్టోరల్ బాండ్లతోపాటు అధిక విరాళాలు అందుకున్న పార్టీల్లో బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువగా విరాళాలు వచ్చాయి.
Congress దేశాన్ని 50 ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు దేశ ప్రజలను చందాలు అడుగుతున్నది. కాంగ్రెస్ను ఆర్థికంగా పరిపుష్టం చేయాలని క్రౌడ్ ఫండింగ్ చేపట్టినట్టు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ప్ర�
ఇటీవల జరిగిన తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారీగా ఎలక్టోరల్ బాండ్లు అమ్ముడుపోయాయి. ఏకంగా రూ.1000 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల విక్రయాలు జరిగినట్టు ఎస్�
ఎన్నికల బాండ్ల పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు ఎన్నికల బాండ్ల ద్వారా సేకరించిన విరాళాల వివరాల్ని ఈ నెల 15లోపు తమకు సమర్పించాలని ఆయా రాజకీయ పార్టీలను ఈసీ కోరింది.
త్వరలో ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే ఎలక్టోరల్ బాండ్లను ఈ నెల 6 నుంచి విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకొనే హక్కు ఓటర్లకు లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్(ఏజీ) ఆర్ వెంకటరమణి ఆదివారం సుప్రీంకోర్టుకు రాతపూ�