HomeTelanganaIn The Month Of May When The Farmers Harvested The Paddy The Grain Broke And The Grain Fell
నూక శాతం తగ్గించేలా…
యాసంగి వరి సాగులో మరో ముఖ్యమైన సమస్య నూక శాతం. రైతులు మే నెలలో వరి కోతలు చేయడంతో ధాన్యం విరిగి నూకలు అవుతున్నాయి. నూక శాతాన్ని తగ్గించేందుకు ఆ ధాన్యాన్ని బాయిల్డ్ చేయాల్సి వస్తున్నది.
యాసంగి వరి సాగులో మరో ముఖ్యమైన సమస్య నూక శాతం. రైతులు మే నెలలో వరి కోతలు చేయడంతో ధాన్యం విరిగి నూకలు అవుతున్నాయి. నూక శాతాన్ని తగ్గించేందుకు ఆ ధాన్యాన్ని బాయిల్డ్ చేయాల్సి వస్తున్నది. దీంతో కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ తీసుకుకొనేందుకు ససేమిరా అంటున్నది.
ఈ సమస్యలను అధిగమించేందుకు మార్చి నెలాఖరు వరకు వరి కోతలు పూర్తయితే నూక శాతం కూడా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.