నకిరేకల్ మండలంలోని పార్బాయిల్డ్ రైస్మిల్లుల్లో రైతుల నిలువు దోపిడీ ఆగడం లేదు. తాలు పేరుతో క్వింటాకు 10 నుంచి 12 కిలోల తరుగుకు ఒప్పుకుంటే దిగుమతి చేస్తామని, లేకుంటే దిగుమతి చేసుకోమని బాహటంగానే చెబుతున�
యాసంగిలో 148 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రానుండగా, ఇందులో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టంచేశారు.
యాసంగిలో పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ రైతులు సోమవారం రాత్రి మిల్లర్లతో గొడవకు దిగారు. దీన్ని నిరసిస్తూ మిల్లర్లు కొనుగోలు నిలిపివేయడంతో మంగళవారం దాదాపు ఆరువేలకుపైగానే ట్రాక్టర్
ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతున్నకు ప్రభుత్వం అండదండగా ఉండాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రేవంత్రెడ్డి పాలనలో రైతు సంక్షే మం నోటి మాటగా, కాగితాలకే పరిమితమైంది. వేలకు వేలు పె
వరి సాగుపై సీఎం రేవంత్రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి బాగా పెరిగిపోయిందని, ఈ పరిస్థితుల్లో వరి సాగు తగ్గించి మిగతా పంటలు పండించాలని స్పష్టంచేశారు.
యాసంగి సీజన్లో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం యాసంగి ధాన్యం కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మౌ�
Collector Satya Sharada | రాబోయే రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు ముందస్తు సన్నాహాలు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.
ధాన్యం దారి మళ్లింపును నిరోధించేందుకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లో భాగంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సోమవారం పలు రైస్మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్టు డీజీ శిఖాగో
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. తేమ పేరిట సాకులు చెబుతూ కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి ద�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహిమూద్పట్నం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఎగుమతి చేయడం లేదని ఆరోపిస్తూ ఏశబోయిన మురళి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
కర్ణాటక నుంచి ధాన్యం లారీల్లో తెలంగాణలోకి యథేచ్ఛగా తరలిస్తున్నది. తెలంగాణ-కర్ణాటక బార్డర్లో చెక్ పోస్టులు ఉన్నా సంబంధిత అధికారులు నామ మాత్రపు తనిఖీలు నిర్వహిస్తుండడంతో నిత్యం పదుల సంఖ్యలో లారీల్లో �
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం ఖరీఫ్ సీజన్ ధాన్యం రాక ప్రారంభమైంది. తొలి రోజే 40,798 బస్తాల ధాన్యం వచ్చింది. మార్కెట్ మొత్తం వరి ధాన్యంతో నిండిపోయింది.