రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.
రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్ రాజ్యంలో ఎవుసం పరిహాసమై రైతు కన్నీరు పెడుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట రోడ్డుపైనే పడి ఉన్నా.. కొనే దిక్కు లేక ఆవేదనతో కుమిలిపోతున్నాడు. కొనుగోలు కేంద్రాల వద్ద ధా�
ఏప్రిల్ మూడో వారం పూర్తి కావొస్తున్నా ఉమ్మడి జిల్లా లో నేటికీ ధాన్యం కొనుగోళ్లల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలకు, జిల్లా మంత్రులకు కనీసం పట్టింపు కూడా లేకపోవడంతో క్షేత్రస్థాయిలో అనేక ఆటం�
కాంగ్రెస్ పాలనలో రైతులు పంటలు పండించుకోవాలన్నా... చేతికి వచ్చి న పంటలను విక్రయించుకోవాలన్నా ఇబ్బందులు తప్పే పరిస్థితులు కనిపించడం లేదు. వరి కోతలు ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేసే క�
ధాన్యంలో తాలు ఉందనే నెపంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం లారీలను దిగుమతి చేసుకోకపోవడంతో మిల్లులో ఉద్రిక్తత నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు. కనగల్ మండలం దోరేపల్లి ఎక్స్ రోడ్డులో ఉన్�
నకిరేకల్ మండలంలోని పార్బాయిల్డ్ రైస్మిల్లుల్లో రైతుల నిలువు దోపిడీ ఆగడం లేదు. తాలు పేరుతో క్వింటాకు 10 నుంచి 12 కిలోల తరుగుకు ఒప్పుకుంటే దిగుమతి చేస్తామని, లేకుంటే దిగుమతి చేసుకోమని బాహటంగానే చెబుతున�
యాసంగిలో 148 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రానుండగా, ఇందులో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టంచేశారు.
యాసంగిలో పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ రైతులు సోమవారం రాత్రి మిల్లర్లతో గొడవకు దిగారు. దీన్ని నిరసిస్తూ మిల్లర్లు కొనుగోలు నిలిపివేయడంతో మంగళవారం దాదాపు ఆరువేలకుపైగానే ట్రాక్టర్
ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతున్నకు ప్రభుత్వం అండదండగా ఉండాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రేవంత్రెడ్డి పాలనలో రైతు సంక్షే మం నోటి మాటగా, కాగితాలకే పరిమితమైంది. వేలకు వేలు పె
వరి సాగుపై సీఎం రేవంత్రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి బాగా పెరిగిపోయిందని, ఈ పరిస్థితుల్లో వరి సాగు తగ్గించి మిగతా పంటలు పండించాలని స్పష్టంచేశారు.
యాసంగి సీజన్లో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం యాసంగి ధాన్యం కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మౌ�
Collector Satya Sharada | రాబోయే రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు ముందస్తు సన్నాహాలు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.