ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించిన రైతులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మూడు వారాలు దాటినా ఇంకా డబ్బులు చెల్లించక పోవడంతో �
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణంపై విచారణ జరుగుతుండగా.. సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో నిల్వ ఉంచిన ధాన్యం మాయమైనట్టు ప్రచారం చోటుచేసుకోవడం కలకలం రేపింది.
రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ లేదని, ఆరుగాలం కష్టపడి పండించిన పంట లు కొనుగోలు చేయకుండా రేవంత్ సర్కార్ చేతులెత్తేసిందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం �
ధాన్యం వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి, శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి మండలంలోని పాలేపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. నీట మున�
కాలానుగుణంగా తకువ కాలంలో మంచి దిగుబడి వస్తున్న రకాలను కంపెనీలు మారెట్లోకి తీసుకురావడంతో సన్నాల సాగుపై రైతులు దృష్టిసారిస్తున్నారు. ప్రధానంగా రెండు సీజన్లలోనూ సన్నా లు సాగు చేస్తే మంచి దిగుబడి వస్తున�
ధాన్యం కొనుగోలులో జాప్యం, లిఫ్టింగ్ సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని సింగారం గ్రామ రైతులు గోదాంకు తాళం వేసి నిరసన చేపట్టారు.
ఎన్నడూ లేనివిధంగా రైతులు ధాన్యం అమ్ముకోవాలంటే నడిరోడ్డుపైన యుద్ధం చేయాల్సిన దుస్థితి వచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి వాపోయారు.
తూకంలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెల రోజులు దాటినా కాంటా పెడ్తలేదని మండిపడుతున్నారు. ఆదివారం కూడా పలు జిల్లాల్లో రైతులు రాస్తారోకో చేపట్టార�
ప్రభుత్వం ధాన్యం కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తూ రైతుల ప్రాణాలు తీస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కరీంనగర్ - రాయపట్నం రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర�
కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సీజన్ ముగుస్తున్నా వడ్లు కొనకుండా ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్కు రైతు గోస తగులుతదని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు.
ధాన్యం కొనుగోలు చేయడం లేదని వనపర్తి మండలం రాజాపేట రైతు లు మంగళవారం రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. వనపర్తి-కొత్తకోట రహదారిపై అన్నదాతలు ధాన్యం బస్తాలతో వాహనాలను అడ్డం పెట్టి ఆందోళన దిగారు. 45రోజులుగా ధాన్యం క�
ఆరుగాలం కష్టపడి పంట సాగు చేసిన రైతన్న ధాన్యం అమ్ముకునేందుకు గోస తీస్తున్నాడు. వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 15 రోజులుగా లారీల కొరత సాకు చూపుతూ కొనుగోలు చేయడం లేదు. అధికారులు కనీసం మ్యాచర్ చూడడం ల