ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల చేతివాటంతో అకాల వర్షానికి చేతికి వచ్చిన వడ్లు కొనుగోలు కేంద్రాల్లో తడిసి, తీవ్ర నష్టవాటిల్లిందని బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆరోపించారు.
మొంథా తుపాను బీభత్సంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వారం రోజులుగా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసినా.. పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ సర్కారు పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రైతులు ఆ�
రైతులు పండించిన ప్రతిగింజనూ కొనుగోలు చేస్తామని రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెం కట్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ధాన్యం, పత్తి కొనుగోలు, కేంద్రాలపై నిర్వహించిన సమీక్ష సమ�
ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లా అధికారులు ఆ ప్రకటన ఆధారంగా దొడ్డు ధాన్యం, సన్న ధాన్యం కొనుగోలుకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అ
రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ అనుపమరావు అన్నారు. వీణవంక మండలంలోని కనపర్తి, వీణవంక, బ్రాహ్మణపల్లి, ఇప్పలపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సేకరణ లక్ష్యంగా పని చేస్తున్నామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామం పోచంపల్లి పీఏసీఎ
అకాల వర్షం రైతులను నిండా ముంచింది. వరంగల్తో పాటు మహబూబాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో మక్కజొన్న, వరి ధాన్యం, పత్తి పంట తడిసిపోయింది. నర్సంపేట, నెక్కొండ, క�
ప్రభుత్వం మారిన తర్వాత రైతులను కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. సర్కారు నిర్లక్ష్యం అన్నదాతకు పెను శాపంగా మారింది. అన్ని పంటల కోతలు మొదలైనా కొనే దిక్కులేక రైతన్న అల్లాడిపోతున్నాడు.
పెద్దపల్లి జిల్లాలో వానాకాలం పంట వరి ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికారులు సన్నద్ధం పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఖరీఫ్ సీజన్ 2025-26 కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలుపై అదనపు కలెక్టర్ దాసరి
బోనస్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత యాసంగిలో జిల్లాలోని అధికారులు 20,000 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని 40,000 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు.
ఒకప్పుడు ఆయన ఓ సాదాసీదా వ్యాపారి.. కానీ, ఇప్పుడు రైస్మిల్లు ఇండస్ట్రినే శాసించే స్థాయికి ఎదిగిన మిల్లర్.. జగిత్యాల జిల్లాలో ఆయన చెప్పిందే వేదం.. కారణం ఆయనది న్యాయబద్ధమైన వ్యాపారం కాదు, అంతా అక్రమమే..
‘ఉత్తమ’ అధికారుల అండదండలు ఉంటే ఏదైనా సాధ్యమేననే విషయం ధాన్యం వేలం ప్రక్రియలో నిరూపితమైంది. గడువులోగా ధాన్యం ఎత్తకపోయినా వారిపై చర్యలు ఉండనే ఉండవు.. ఎన్నిసార్లు కోరితే అన్నిసార్లు అడగడమే ఆలస్యమనేలా గడు�
కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ భైంసా మండలంలోని కుంసర గ్రామ రైతులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు.