కర్ణాటక నుంచి ధాన్యం లారీల్లో తెలంగాణలోకి యథేచ్ఛగా తరలిస్తున్నది. తెలంగాణ-కర్ణాటక బార్డర్లో చెక్ పోస్టులు ఉన్నా సంబంధిత అధికారులు నామ మాత్రపు తనిఖీలు నిర్వహిస్తుండడంతో నిత్యం పదుల సంఖ్యలో లారీల్లో �
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం ఖరీఫ్ సీజన్ ధాన్యం రాక ప్రారంభమైంది. తొలి రోజే 40,798 బస్తాల ధాన్యం వచ్చింది. మార్కెట్ మొత్తం వరి ధాన్యంతో నిండిపోయింది.
Paddy Procure | రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కొండంత లక్ష్యం పెట్టుకున్న ప్రభుత్వం కొన్నది మాత్రం పిసరంతే. తేమ, తాలు, రంగుమారిందంటూ కొర్రీలు పెడుతుండటంతో అన్నదాతలు రోజుల తరబడి కేంద్రాల్లోన
అన్నదాతలకు మరో కష్టం వచ్చిపడింది. ప్రకృతి విపత్తులు ఈ సారి వరి రైతులను బాగా దెబ్బతీశాయి. నాట్లు వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు వానలు ఆగం చేశాయి.
రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన వడ్లను మిల్లుల ద్వారా బియ్యంగా మార్చి వాటిని పేదలకు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన సీఎంఆర్ ప్రక్రియను కొందరు రైస్ మిల్లర్లు అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకుంటున్నారు. �
రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి వినియోగించుకోవాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారా�
కటింగ్ లు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అధికారులకు సూచించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేట, వెన్నంపల్లి గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండో ఆధ్వర్యంల�
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోల్లు వేగవంతం చేయాలని సివిల్ సప్లయ్ అధికారులు పేర్కొన్నారు. సారంగాపూర్ మండలంలోని లక్ష్మిదేవిపల్లి, లచ్చనాయక్ తండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్ర
వరంగల్ జిల్లాలో రైస్ మిల్లర్లు సర్కార్ ఖజానాకు భారీ చిల్లు పెట్టారు. అధికార యంత్రాంగం అండ తో చెలరేగిపోయారు. ప్రభుత్వం నుంచి తీసుకునే సీఎంఆర్ తిరిగి అప్పగించే క్రమంలో రూ. కోట్లు దండుకున్నారు. కోటికిప
ఐదురోజులుగా రైతుల ధాన్యాన్ని రైస్మిల్లర్లు అన్లోడ్ చేసుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు ధాన్యం లారీ ఎక్కి నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన తొమ్మిది
ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. మండలంలోని దూపల్లి సొసైటీ పరిధిలో ఉన్న కళ్యాపూర్ గ్రామ రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని స్థానిక రైస్మిల్లుకు అలాట్ చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల చేతివాటంతో అకాల వర్షానికి చేతికి వచ్చిన వడ్లు కొనుగోలు కేంద్రాల్లో తడిసి, తీవ్ర నష్టవాటిల్లిందని బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆరోపించారు.
మొంథా తుపాను బీభత్సంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వారం రోజులుగా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసినా.. పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ సర్కారు పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రైతులు ఆ�
రైతులు పండించిన ప్రతిగింజనూ కొనుగోలు చేస్తామని రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెం కట్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ధాన్యం, పత్తి కొనుగోలు, కేంద్రాలపై నిర్వహించిన సమీక్ష సమ�