తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతన్న గుండె నిండా ధైర్యంతో జీవించాడు. పంట పండించటమే కాదు, అమ్ముకునే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు అండగా నిలిచింది. రైతు చెమటకు పౌరసరఫరాలశాఖ విలువ తీసుకొ�
పండించిన ధాన్యం అమ్మడం కోసం రైతులు అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోరా అని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. దేవరకద్ర మండలంలోని గోపన్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం
కేసీఆర్ ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టి చూసుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేస్తున్నది. కల్లాలకు ధాన్యం తెచ్చి 20 రోజులైన కొనకపోవడం, కొన్న ధాన్యాన్ని 24 గంటల్లో తరలించకపోవడంతో రైతులు అవస్థలు పడుత
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని, కొనుగోలు కేంద్రాల వద్దనే రైతుల గుండెలు ఆగిపోతున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కనికరం లేదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్�
రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లే రైతుల గుండెలు ఆగిపోతున్నాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.
సీజన్ ఏదైనా రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే విషయంలో మాత్రం కాంగ్రెస్ సర్కారు చుక్కలు చూపిస్తోంది. పంటలు వేసే వరకు విత్తనాలు, ఎరువుల సమస్యతో సతమతమైన రైతన్నలు.. పంటలు చేతికొచ్చాక వాటిని అమ్ముకునేందు
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి పడిగాపులు కాస్తున్నారు. మా వడ్లు ఎప్పుడు తూకం వేస్తారా..వేశాక తరలించేదెప్పుడా అ
రంగారెడ్డి జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా సర్కారు 37 కొనుగోలు కేంద్రాలు హడావిడిగా ప్రారంభించింది. వీటిలో 24 కొనుగోలు కేంద్రాలను సహకార సంఘాల ఆధ్వర్యంలో, 5 కొనుగోల�
ఓ వైపు ఎండలు..మరోవైపు లారీల కొరత..ఇంకో వైపు అకాల వర్షాలతో కాంటాలు జరగక, అధికారులు పట్టించుకోక రైతుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నెలరోజులు దాటినా కాంటాలు వేయకపోవడంతో అన్నదాతల గుండెలు ధాన్యం కుప్పల వద�
అన్నదాతకు అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతన్నల ఉసురు తీస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. సో�
రైస్ మిల్లర్లు ధాన్యం తరుగు తీస్తున్నారంటూ నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని బోధన్-బాన్సువాడ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రైస్ మిల్లర్లు, సొసై�
డిఫాల్ట్ జాబితాలో ఉన్న రైస్ మిల్లులకు పలు సడలింపులు ఇచ్చి, ధాన్యం(సీఎమ్మాఆర్) కేటాయించి మి ల్లులను బతికించాలని రాష్ట్ర రా రైస్ మిల్లర్స్ యాజమాన్యాల అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది.