ధాన్యం కొనరు, లారీల కొరత తీర్చరూ ఇదేం సర్కార్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు. లారీల కొరతతో ధాన్యం కాంటా చేస్తలేరని, ధాన్యం తరలించడంలో తీవ్ర జాప్యం చేస్తుండటంతో రైతులు తీవ్ర
మక్కలు, ధాన్యం కొనుగోలులో ఓ వైపు సర్కార్ నిర్లక్ష్యం.. మరోవైపు రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలో వేచిచూస్తున్న రైతులు.. దీనికితోడు మండుతున్న ఎండలతో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్�
ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునేందుకు రైతులు ఇన్ని తిప్పలు పడాలా?, అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటే రైస్ మిల్లులు, గోదాములకు తరలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జైపూర్ మండలం ఇందారంలోని సుముఖ గోదాము, మండల కేంద్రంలోని జయలక్ష్మి రైస్ మిల్ను సందర�
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోతున్నది. కేంద్రాలు ప్రారంభించిన సర్కార్ కొనుగోళ్లు మాత్రం చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల ఆంక్షలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం హడావుడిగా కేంద్రాలను ప్రారంభించినా అక్కడ వడ్లను కాంటా పెట్టేందుకు పలు కొర్రీలు విధిస్తుండటంతో రైతుల�
ధాన్యం తూకంలో మోసాలను నివారించాలని, రైస్ మిల్లర్ల దోపిడి అరికట్టాలని అన్నదాత ఆక్రోశించాడు. రైతులకు న్యాయం చేయాలని, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుట్లలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
ఆరుగాలం కష్టించి, ఎన్నో నష్టాలకోర్చి పండించిన పంటలను కొనే దిక్కులేక అన్నదాతలు ఆందోళనతోపాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో నెలరోజులుగా ఉంచిన వడ్లు, మొక్కజొన్నలను కాపాడుకోలేక
జనగామ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం కదలడంలేదు. పంటకోసి నెల రోజులైనా వడ్లు కొనే దిక్కులేదు. వానకాలం దగ�
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అమ్ముకునేందుకు కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా ఇక్కట్లు తప్పడం లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి అన్నారు.