ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి మాయిశ్చర్ వచ్చినా అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు చేయలేదు. ఆ తర్వాత అకాల వర్షం వచ్చి మండలంలోని బస్వరాజుపల్లిలో చేతికొచ్చిన పంట నీళ్ల పాలైంది.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు పోసి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టకపోవడంతో వర్షాలకు మొలకలు వచ్చాయి. కొందరు మొలకలు వేరు చేసి ఆరబెట్టగా, మరికొందరు ఇలా మూ�
చేల గట్ల పక్కన, పండ్ల తోటల కంచెలాగా విరివిగా పెరిగే చెట్టు వావిలి. నీటి ప్రవాహాలున్న గట్ల మీద అతి సులభంగా పెరుగుతుంది. గుబురుగా, పది అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు మామిడి ఆకుల ఆకారంలో ఉంటాయి.
ఖానాపూర్ టౌన్ తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మోస్తారు వర్షం కురిసింది. వర్షంతో కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉంచిన వరి ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యింది. యాసంగి సీజన్కు ఎంత ధాన్యం దిగుబడి వస్తుందో ఏమాత్రం అంచనాలు లేకపోవడంతో కొనుగోళ్ల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్లు
పౌరసరఫరాల శాఖ నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి బ్యాంకు ఖాతాలో జమకాగానే, ఆమొత్తాన్ని గ్రామైక్య సంఘాల ఖాతాల్లోకి మళ్ళించాల్సి ఉండగా, రెండున్నర నెలలకు పైగా సంబంధిత అధికారి ఖాతాలోనే ఉంచటం, అడిగిన �
సారంగాపూర్, బీర్ పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి కూరిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అరబోసిన ధాన్యం తడిసి ముద్దైంద
కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల దాటుతున్నా, కాంటా వేయకపోవడంతో విసుగెత్తిన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. తోటి రైతులు గమనించి పెట్రోల్ బాటిల్ లాక్కొవడంతో ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్�
బజార్ హత్నూర్ మండలం లో అకాల వర్షం గాలి వాన బీభత్సవం సృష్టించింది. బుధవారం కురిసిన వర్షం తో అన్నదాత ఆగమాయ్యడు. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం తో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండలకేంద్రంలో గద్వాల-అయిజ రోడ్డుపై రైతులు ఆందోళన నిర్వహి
ఇవాళ చిట్కుల్ గ్రామంలో ధాన్యం తరలించడంలో జాప్యం చేయడం, ధాన్యం బస్తాకు మూడు కిలోల తరుగు తీయడం పట్ల నిరసిస్తూ మెదక్-సంగారెడ్డి రహదారిపై రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
వాననక, ఎండనక కష్టపడి ధాన్యం పండించిన రైతులకు వడ్లు పోసుకునేందుకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలం అవుతున్నారు. వెరసి చేసేదేం లేక రైతులు రోడ్లపై ఒక పక్కమొత్తం వడ్ల కుప్పలు పోస్తుండడ�
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఏఎస్ఆర్ రైస్ మిల్లు వద్ద ధాన్యం లోడ్లతో లారీలు బారులు తీరాయి. కాంటాలు త్వరగా చేపట్టడం లేదని రైతులు ధర్నాలు, నిరసనలు చేపట్టిన నేపథ్యంలో అధికారులు ధాన్యం �
Farmers Complaint | ధాన్యం దిగుబడి లేని ఊర్లకు గన్ని బ్యాగులు వెళ్తున్నాయని దిగుబడి ఎక్కువగా ఉన్న ఊర్లకు గన్ని బ్యాగులు రావడంలేదని నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో రైతులు ఆవేదన వెల్లుబుచ్చుకు�