సిద్దిపేట జిల్లాలో మూడు రోజలుగా ఈదురుగాలులు, అకాల వర్షాలకు వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి తోటల్లో కాయలు నేలరాలడంతో పాటు చెట్లు విరిగాయి. కొనగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం రాశులు త�
ధాన్యం కొనుగోలు ప్రక్రియ గాడితప్పుతున్నది. ముందు నుంచి వరి దిగుబడులు అధికంగా ఉంటాయన్న అంచనా ఉన్నప్పటికీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నది. ప్రభుత్వం నుంచి ఆశించిన
రోడ్లపై ఎక్కడ చూసినా వడ్లే కనిపిస్తున్నాయని.. ప్రభుత్వం అసలు ధాన్యం కొంటుందా.. కొనదా సూటిగా చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రశ్నించారు.
without cutting | పెద్దపల్లి మే 3: ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నాణ్యతా ప్రమాణాలు పరిశీలించి కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద ఎక్కడా కూడా కోత విధించటానికి వీల్లేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష
యాసంగి వరి కోతలు ప్రారంభమైనా ప్రభుత్వం ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను షురూ చేయకపో వడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సరిపడా కల్లాలు లేక వచ్చిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయలో తెలియక.. అకా
కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు బస్తాలు లేక.. మరోవైపు లారీలు రాక.. ఇంకోవైపు అకాల వర్షాలు, అసౌకర్యాలు.. వెరసి అన్నదాతలు కొనుగోలు కేంద్రాల వద్ద కంటిమీద కునుకు లేకుండా కాల
రైతులు వరి ధాన్యం పండించడం ఒక ఎత్తు అయితే.. దాన్ని అమ్మేదాకా పడే తిప్పల మరో ఎత్తు ఉంటుంది. వడ్లు ఎంత బాగున్నా మిల్లర్ల పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
తేమ శాతం ఉన్న ధాన్యాన్ని దింపుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్లలోని కొనుగోలు కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు.