జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. ఇప్పటి వరకు కనీసం సగం ధాన్యం కూడా కొనలేదు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. వాతావరణం చల్లబడడంతో మాయిశ్చ
సివిల్ సప్లయ్ అధికారుల తప్పిదం.. రైతులకు శాపంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. రైస్మిల్లర్ నిర్వాకంతో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో సుమారు 500 మంది రైతులకు ధాన్యం డబ్బుల చెల్లింపులు నిలిచిపోయాయి.
ప్రపంచంలోనే అత్యధిక ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేసింది. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ వానకాలం సీజన్లో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
జిల్లాలోని వరి ధాన్యం ప్రైవేట్ మార్కెట్కు తరలుతున్నది. అన్నదాతకు మద్దతు ధరను అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా.. అక్కడ జరుగుతున్న నష్టం, ట్యాబ్లు సరిగ్గా పనిచేయకపోవడం, వివిధ �
ఏడాది క్రితం వరకు ధాన్యం ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చేది. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి ఏపీకి తరలిస్తున్నారు. క్వింటాల్కు రూ.2,300- రూ.2,400 వరకు ధర నిర్ణయిస్తున్నారు.
రైతులు ఆరుగాలం, రాత్రనకా.. పగలనకా.. తేడా లేకుండా కష్టపడి పండించిన పంటను పండించి అమ్మేందుకు తీసుకొస్తే ఎందుకు కొనుగోలు చేయడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోని పలు మిల్లుల వద్ద ఆదివారం రైతులు ఆందోళనకు దిగడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మద్దతు ధర చెల్లించడం లేదని ధర్నాలు, రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన లింగంపేట మండలంలోని మెంగా రం, లింగంపేట, నాగిరెడ్డిపేట �
ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. గత వానకాలం సీజన్తో పోల్చితే, ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు భారీగా తగ్గడమే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.
మండలంలోని రైతులు ప్రభుత్వం సన్న వరి ధాన్యానికి అందిస్తున్న బోనస్పై అంతగా ఆశచూపడం లేదు. పంట కొనుగోలు కోసం మండలంలోని దామరచర్ల, కొండ్రపోల్, కేజేఆర్కాలనీలో ఐకేపీ కేంద్రాలను వారం రోజుల క్రితం ఏర్పాటు చేశ�
కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతులు తమ ధాన్యం విక్రయించుకునేందుకు మునుపెన్నడూ లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వానకాలం సీజన్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు దిక్కుతోచ�