Gangadhara | : ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, గంగాధర సింగిల్విండో చైర్మన్ దూలం బాలగౌడ్ �
చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం సాగునీరు అందించి పంటను బతికించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో శనివారం ఆందోళనకు దిగారు.
MLA Kotha Prabhakar Reddy | రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కోరారు.
ఉమ్మడి జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. దేవరకద్ర మండలంలోని వివిధ గ్రామాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. కోయిల్సాగర్ ఆయకట్టు రైతులు సాగుచేసి�
తేడాది యాసంగిలో ఏప్రిల్ మొదటి వారం వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా విమర్శలు ఎదుర్కొన్న ప్రభుత్వం ఈ సారి ఆ సమస్య రాకుండా ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నది. కా
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి నిర్మించిన గోదాం వృథాగా మారింది. వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆధునిక గోదాం.. పశువులకు ఆవాసంగా మారగా.. మంద�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. ఇప్పటి వరకు కనీసం సగం ధాన్యం కూడా కొనలేదు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. వాతావరణం చల్లబడడంతో మాయిశ్చ
సివిల్ సప్లయ్ అధికారుల తప్పిదం.. రైతులకు శాపంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. రైస్మిల్లర్ నిర్వాకంతో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో సుమారు 500 మంది రైతులకు ధాన్యం డబ్బుల చెల్లింపులు నిలిచిపోయాయి.
ప్రపంచంలోనే అత్యధిక ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేసింది. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ వానకాలం సీజన్లో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
జిల్లాలోని వరి ధాన్యం ప్రైవేట్ మార్కెట్కు తరలుతున్నది. అన్నదాతకు మద్దతు ధరను అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా.. అక్కడ జరుగుతున్న నష్టం, ట్యాబ్లు సరిగ్గా పనిచేయకపోవడం, వివిధ �